Tag Prajatantra Telugu News

రాష్ట్రం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎయిర్‌పోర్టులో స్వాగతించిన మల్‌రెడ్డి తదితర కాంగ్రెస్‌ శ్రేణులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24:  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వొచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు. మల్‌రెడ్డి రంగారెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. సింగపూర్‌, దావోస్‌ పర్యటనలను విజయవంతం చేసి భారీగా…

నీళ్ల వాటాలో తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం..

ఏపీ నీటిని త‌ర‌లించుకుపోతున్నా నిర్ల‌క్ష్య‌మెందుకు? సీఎం రేవంత్‌. మంత్రులు మొద్దు నిద్ర వీడాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నద‌ని, ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి, అధికారుల అలసత్వంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే ప్ర‌మాద‌ముంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే…

గత పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ‌చేసిందేమీ లేదు

BRS has not done anything in last ten years mahes kumar goud

గత పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ‌చేసిందేమీ లేదు దావోస్‌లో తెలంగాణకు భారీగా పెట్టుబుడులు పటాన్‌చెరు కాంగ్రెస్‌ ‌వ్యవహారంపై విచారణ మీడియా సమావేశంలో పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ బిఆర్ఎస్ గత పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులూ పెద్దగా ఏమీ లేవని…

గజం ధ‌ర‌ రూ.1.85 లక్షలు..!

కూకట్‌పల్లి ప్లాట్ల వేలంలో భారీగా ధర ప్లాట్ల వేలం అడ్డుకుటామన్న ఎమ్మెల్యే గృహ నిర్బంధం కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్టు స్థలాలకు భారీ ధర పలికింది. సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరింది. కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్డు పశ్చిమ డివిజన్‌ ‌పరిధిలోని ఖాలీ ప్లాట్ల వేలం పాట శుక్రవారం సాయంత్రం ముగిసింది. చదరపు గజం ధర అత్యధికంగా రూ.1.85…

లెండి భారీ ప్రాజెక్ట్‌పై తెలంగాణ దృష్టి

అంతర్‌ ‌రాష్ట్ర ప్రాజెక్ట్ ‌పూర్తయితే మహారాష్ట్ర, తెలంగాణకు లబ్ధి అదనంగా సేద్యంలోకి 66282.54 ఎకరాలు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డితో నాందేడ్‌ ఎం‌పీ భేటీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్యన ఉన్న లెండి ప్రాజెక్ట్ ‌నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల…

మేయర్‌ ‌విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం!  

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే తలసాని నివాసంలో కార్పొరేటర్ల భేటీ హాజరైన నగర బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

20 మంది మావోయిస్టులు మృతి మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ మృతుల్లో ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్‌ చలపతి, ఒడిశా ఇన్‌చార్జి మనోజ్‌ ఘటన స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం మావోయిస్టు పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గరియాబంద్‌ జిల్లాలోని కుల్హాద్రిఘాట్‌లోని బల్దీగీ,  తర్జార్‌ అడవి ప్రాంతంలో మావోయిస్టులకు భద్రత బలగాలకు…

కాంగ్రెస్‌ది వంచన రాజ్యం

KTR

రైతుల శాపనార్థాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలుతుంది ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ విమర్శలు ఇది రైతు రాజ్యం కాదని, రైతు వంచన రాజ్యమని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒకే రోజు నలుగురు రైతులను పొట్టనబెట్టుకున్న ప్రభుత్వమిదని మండిపడ్డారు. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని, తోడేళ్లలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమని…

పదేళ్లల్లో ఒక్కరేషన్‌ కార్డయినా ఇచ్చారా?

మాపై విమర్శలు చేయడం దారుణం ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు ర‌వాణా, బిసి సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం  పదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వని బిఆర్‌ఎస్‌ వాళ్లు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం…