Tag prajatantra news

దేశ ద్రోహ చట్టం రాజ్యాంగ విరుద్ధం..

‘‘‌సుప్రీమ్‌ ‌కోర్ట్ ‌తనకున్న విశిష్ట అధికారమైన స్వీయ సమీక్షను ఉపయోగించుకోకుండా కేసును ప్రభుత్వ పునః పరిశీలనకు పంపించడం చట్టాలపై వ్యాఖ్యానించే భాద్యతను ప్రక్కకు పెట్టినట్లు అవుతుంది.  ఒకవేళ ప్రభుత్వము  నిజంగానే పరిశీలించి ఈ అణిచివేత చట్టం స్థానములో దొడ్డి దారిన మరియొక చట్టం తెస్తుంది  అని చారిత్రిక అనుభవము ద్వారా అనుమానిస్తున్నారు.’’ భాధ్యత  కంటె ముందు…

ఇక్కడి రైతులను పట్టంచుకోని కెసిఆర్‌ ‌మర్మమేమిటో

రెడ్డి కులం కాదు.. టైటిల్‌ ‌మాత్రమే అందరినీ ఆదుకుని బువ్వపెట్టే కులం: పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్‌,‌మే23: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై  టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి…వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పంజాబ్‌ ‌రైతులకు సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం అందజేయడంపై రేవంత మండిపడ్డారు. తెలంగాణ రైతులను కనీసం పలకరించని కేసీఆర్‌… ‌పంజాబ్‌ ‌రైతులకు సాయం చేయడం పట్ల మర్మమేమిటోనని…

కేసీఆర్‌కు చెక్‌ ‌పెట్టడమే తెలంగాణ బీజేపీ లక్ష్యం

కుటుంబ పాలనను అంతమొందించి తీరుతాం రాష్ట్ర ప్రజలు కూడా ఇందుకు సిద్దంగా ఉన్నారు బిజెపి సమావేశంలో తరుణ్‌ ‌చుగ్‌,‌కిషన్‌ ‌రెడ్డిల వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే23: కేసీఆర్‌కు చెక్‌ ‌పెట్టడమే తెలంగాణెళి బీజేపీ లక్ష్యం తెలంగాణ బీజేపీ ఇన్‌ ‌ఛార్జ్ ‌తరుణ్‌చుగ్‌ ‌పేర్కొన్నారు. రైతులను కేసీఆర్‌ ‌మోసం చేశారని తరుణ్‌చుగ్‌ ఆరోపించారు.తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ‌పాలన పట్ల ప్రజల్లో తీవ్ర…

కొత్త మెడికల్‌ ‌కాలేజీల పనులు త్వరగా పూర్తి చేయాలి

నేషనల్‌ ‌మెడికల్‌ ‌కౌన్సిల్‌ ‌పరిశీలన నేపథ్యంలో అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలి ఆరోగ్య, అర్‌ అం‌డ్‌ ‌బీ అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి హరీశ్‌ ‌రావు.. హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే23: గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్‌ ‌స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ…

తెలంగాణలో పదోతరగతి పరీక్షల సందడి

ప్రశాంతంగా మొదలైన టెన్త్ ‌పరీక్షలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే23: రెండేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 :45 వరకు కొనసాగనున్నాయి. తెలంగాణలో మొత్తం 5 లక్షల 9,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు…

మళ్లీ కలకలం రేపుతున్న కొత్త వేరియంట్‌

తమిళనాడు, తెలంగాణలో నమోదైన కేసులు సామాజిక వ్యాప్తి ఎక్కువన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ న్యూ దిల్లీ ,మే23: భారత్‌లో ఒమిక్రాన్‌ ‌సబ్‌వేరియెంట్‌ ‌కేసుల కలకలం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా కొరోనా  వైరస్‌ ‌వ్యాప్తిని చెందిస్తున్న వేరియెంట్‌లుగా బీఏ.4, బీఏ.5లను పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉపవేరియెంట్‌ల కేసులు ఇప్పుడు మన…

దేశంలో కొత్తగా 2022 కొరోనా కేసులు

న్యూ దిల్లీ ,మే23:: దేశంలో కొత్తగా 2022 మందికి కొరోనా పాజిటివ్‌ ‌నిర్దారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,459 మంది కొరోనాకు బలవగా, 14,832 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 2,099 మంది వైరస్‌ ‌నుంచి…

మతం ముసుగులో రాజకీయమా…!

నేడు దేశాన్ని పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై మతం రంగు పూయాలని చూస్తూ మత రాజకీయాలు చేస్తుంది. బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారాన్ని సాధించేందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందలని ప్రణాళికలు రచిస్తూ ముందుకు పోతుంది.. కానీ తెలంగాణ ప్రజలు అవివేకులు కాదని బీజేపీ నాయకులు గమనించాలి. ఇక్కడ ఉన్న బీజేపీ…

దళిత జన బాంధవుడు భాగ్యరెడ్డి వర్మ

నేడు భాగ్యరెడ్డి వర్మ జయంతి అంటరాని తనంపై ఆయన అలు పెరుగని పోరాటం చేశాడు. బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. జాతిపిత మహాత్మునిచే గౌరవింప బడినాడు. తాను నమ్మిన సత్యాలను అందరికీ తెలిపి సమాజంలో చ్కెతన్యం తేవడానికి నిస్వార్థసేవ చేశాడు. దళిత స్త్రీల స్థాయిని దిగజార్చి, దేవాలయాల్లో దేవతలకు అంకితమైన అవివాహిత…