Tag prajatantra news

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు మోక్షమెప్పుడు..?

అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నప్పటికీ వారికి కావల్సినంతగా అవకాశాలు రావడంలేదు. ఆకాశంలో సగం అని చెబుతున్నప్పటికీ మగవాళ్ళతో సమానంగా పోటీ పడే అవకాశాలు వారికి లభించడంలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అక్కడ వారి ప్రతిభను చూపించుకునే వీలు లేకుండా పురుషుల పెత్తనం అడ్డుపడుతోంది. ఉదాహరణకు గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా వారు…

‌ప్రతిపక్ష పార్టీల సభలపై అధికార పార్టీ దాడులు ..

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఇంకా కొన్ని మాసాల వ్యవధి ఉన్నప్పటికీ రాజకీయ వేడి రాచుకుంటోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలను విస్తృతం చేశాయి. ఇంటింటికని ఒకరు, గడప గడపకని ఒకరు, పల్లెలు పట్టణాలని కాకుండా వీధి సమావేశాలు, కార్నర్‌ ‌మీటింగ్‌లని, బహిరంగ సభలని ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో వేడి…

బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన కంటి వెలుగు

ఇప్పటి వరకు 33,60,301 మందికి నేత్ర పరీక్షలు హైదరాబద్‌, ‌ఫిబ్రవరి 11: కుల వృత్తి దర్జీపై ఆధారపడి జీవనం గడిపే మేరోళ్ల మురళిది నల్లగొండ పట్టణం సమీపంలోని భాస్కర్ల బావి గ్రామం. కుట్టు పనిపై వొచ్చే ఆదాయంతో జీవనం గడిపే మురళికి చూపు సరిగ్గా కనపడేది కాలేదు. దీనితో, చూపు సమస్య ఉండడం వల్ల రోజుకు…

నెల రోజుల్లో 36.77 లక్షల ఖాతాలపై వాట్సాప్‌ ‌వేటు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 2 : సవరించిన ఐటీ రూల్స్ 2021‌కి అనుగుణంగా మెటా యాజమాన్యంలోని మెసేజింగ్‌ ‌యాప్‌ ‌వాట్సాప్‌ ఓ ‌సంచలన విషయం బట్టబయలు చేసింది. గతేడాది డిసెంబర్‌ 1‌వతేదీ నుంచి డిసెంబర్‌ 31‌వతేదీ వరకు అంటే నెల రోజుల్లో 36.77 లక్షల ఖాతాలను వాట్సాప్‌ ‌నిషేధించినట్టు ప్రకటించింది. అయితే మరో ముఖ్య విషయమేమిటంటే…

ఆటోమోటివ్‌ ‌రంగం అభివృద్ధి కోసం సదస్సు

అవగాహన కార్యక్రమాల నిర్వహణ… అధునాతన ఆటోమోటివ్‌ ‌టెక్నాలజీ, వాహనాలు ప్రదర్శన రేపు ‘‘పంచామృతం దిశగా ‘‘ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి డాక్టర్‌ ‌మహేంద్రనాథ్‌ ‌పాండే హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 02: ‘‘పంచామృతం దిశగా’’ కార్యక్రమాన్ని రేపు ఫిబ్రవరి 4న మనేసర్‌లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్‌ ‌మహేంద్రనాథ్‌ ‌పాండే ప్రారంభిస్తారు. హర్యానాలోని…

అంతరిస్తున్న చిత్తడి నేలలు జీవ మనుగడకే ప్రశ్నార్థకాలు

‘‘‌నీటితో నిండి ఉన్న చిత్తడి నేలలుగా సరస్సులు, నదులు, చెరువులు, కుంటలు, వరద మైదానాలు, తడి నేలలు, తీర ప్రాంత చిత్తడి నేలలు, మడ అడవులు, చేపల చెరువులు, వరి మడులు, మడుగులు, మానవ నిర్మిత నీటి నిల్వలు లాంటి నిర్మాణాలు వస్తాయి. 1900వ ఏటి నుంచి నేటి వరకు చిత్తడి నేలలు సగానికి పైగా…

ఫాస్ట్ ఫుడ్స్ తో పరేషాన్

మనలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ని అమితంగా ప్రేమిస్తారు. ఇష్టం గా తింటారు. మన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఫాస్ట్ ఫుడ్స్ ఏ విధంగా కూడా ఉపయోగకరంగా ఉండవని తెలిసి కూడా,ఫాస్ట్ ఫుడ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోలేకపోతున్నాము. ఊరించే మాయోనైస్ సాస్ ఘుమఘుమలు, కరకరలాడే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అందరిని ఆకర్షిస్తుంటాయి.ప్రతి రోజూ ఫాస్ట్…

హర్షధ్వానాలు

అపజయానికి సిద్ధ పడితేనే.. విజయ ద్వారం దొరికి తీరు.. గెలుపుకు నమ్మకమే పునాది ! సదాలోచనలు స్వచ్ఛందంగా రావు ఈగల్లా గుంపులా ముసురుకోవు ముక్కోటి చీమల దండులా పాకవు ఆకాశంలో నల్లని కాకుల్లా ఎగిరిరావు ! రాజహంసల్లా విజయాలోచనలు.. అరుదుగా తాకును మనసుకు తాకినపుడే ఒడిసి పట్టి గెలువు ! క్షీరసాగర మధనం చివర్లోనే కదా..…

317 ‌జీఓ పై ఉపాధ్యాయులలో నిరసన సెగలెందుకు…

ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు అంటేనే  కొంత సమయం తీసుకునే ప్రక్రియ అని గతంలో కాలంలో జరిగిన బదిలీలు ప్రమోషన్‌ ‌పరిశీలిస్తే తెలుస్తుంది.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లు ప్రకటన వెలువరించినప్పటినుండి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు భినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 317 జీఓ ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. స్పౌజ్‌ ‌విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ…