Tag prajatantra news

బ్లాక్‌ అం‌డ్‌ ‌వైట్‌ ‌రీల్‌

జీవిత రంగస్థలంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాల పుటలు. కొన్ని మాత్రమే … జ్ఞాపకాల పొరల్లో శిలాక్షరాల్లా నిక్షిప్తమై, మన హృదయాలను అప్పుడప్పుడు పలకరిస్తూ, ఆనాటి అనుబంధాలను గుర్తుచేస్తూ, మనసును పరవశంతో పులకరింపచేస్తుంటాయి. అవి చిలకరించే చిట్టి,చిట్టి ఆనందాలకు కొలమానం ఉండదు. వాటిలో బాల్యస్మృతులు మరీనూ! చిన్నతనంలో… చెవులు రిక్కించుకొని విన్న నీతికధలు, ఇసుకలో కట్టిన…

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు

‘‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో… భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టు కొమ్మగా, హైందవ సనాతన సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా పవిత్ర…

అమిత్‌ ‌షా ముస్లిం విద్వేష ప్రసంగం

రానున్న ఎన్నికలకు  తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణమే కనిపిస్తున్నది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదాలు, సవాళ్ళు, దేవుళ్ళ మీద ప్రమాణాలతో రోజుకో అంశం రగులుతోంది. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్‌లు ఏదో అంశంపైన అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీని నగ్నంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌…

ఎన్ని ట్రిక్కులు చేసిన బిఆర్‌ఎస్‌ ‌దే హ్యాట్రిక్‌

56 ‌లక్షల ఎకరాల్లో 26,600 కోట్ల పంట కొనుగోలు దేశంలో పండే పంట మొత్తాన్ని ఒక్క తెలంగాణ రాష్ట్రం పండిస్తుంది: మంత్రి హరీష్‌ ‌రావు కొత్తగూడెం/ ఖమ్మం, ప్రజాతంత్ర,  ఏప్రిల్‌ 24 : ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తెలంగాణలో బిఆర్‌ఎస్‌దే హ్యాట్రిక్‌ ‌ఖాయమని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. దేశంలో మొత్తం ఎంత పంట పండుతుందో…

షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత

సిట్‌ ‌కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు విధుల్లో ఉన్న పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల అడ్డుకుని పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు స్టేషన్‌ ‌వద్ద తల్లి విజయమ్మ హంగామా పోలీసులపై షర్మిల దురుసు ప్రవర్తన : ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌లోటస్‌ ‌పాండ్‌లోని వైఎస్‌ ‌షర్మిల ఇంటి…

ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆత్మ విశ్వాసం, ధైర్యం అబ్బురం

వారికి మునిసిపల్‌ ‌ట్యాక్స్ ‌సహా అన్ని విధాలా ప్రోత్సాహం యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్‌ భవిష్యత్‌ అం‌తా ఎలక్ట్రిక్‌  ‌వాహనాలదే : మహీంద్రా ఎలక్టిక్‌ ‌వాహనాల యూనిట్‌కు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌/‌సంగా రెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.…

అకాల వర్షాలతో ఆందోళనలో రైతులు

భారీగా నష్టపోయిన అన్నదాతలు పలు ప్రాంతాల్లో వరి, మామిడి పంటలకు భారీ నష్టం ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు మరోసారి రైతులను నట్టేట ముంచాయి. చేతికొచ్చిన పంటను నేలపాలు చేశాయి. వడగండ్లు, ఈదురుగాలులతో కురిసిన వానలు తీరని నష్టాన్ని మిగిల్చాయి.…

‘‌కొప్పుల’ గెలుపులో గొప్పేం లేదా..

ఆ మంత్రి గెలుపు అంత ట్రాషేనా? ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో దొంగల హల్చల్‌..? ‌కీలక పత్రాలు, వీడియో ఫుటేజ్‌ ‌మాయం..? ఆ కీలక అధికారి కనుసన్నల్లోనే  అంతా జరిగిందా..? 14వ రౌండ్‌ ‌ఫలితాల తారుమారులో గోల్మాల్‌ ‌నిజమేనా..? జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో దొంగలు పడ్డారా..? 14వ…

నిరుద్యోగ యువతను కెసిఆర్‌ ‌కుటుంబం వంచన

కాంగ్రెస్‌ అం‌డగా నిలుస్తుంది కేసులకు భయపడరు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఖమ్మం నిరుద్యోగ నిరసన సభలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌జన సందోహంగా ఖమ్మం నడిబొడ్డు కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర , ఏప్రిల్‌ 24 : ‌రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలను కెసిఆర్‌ ‌కుటుంబం వంచిస్తుందని పిసిసి…