Tag prajatantra news

ఆకాశం వైపు చూస్తున్న రైతులు

ప్రతీ ఏటా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలవల్ల కాస్తు కాలాన్ని ఒక నెల ముందుకు జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. అది వేసవి అయినా వర్షాకాల పంటలైన ఏదో కారణంగా రైతు ఆరుగాల కష్టాన్ని పుట్టి ముంచుతున్నాయి. అనుకోని తుఫాన్‌ ‌వల్ల లేదా అతి వర్షాలు, వర్షాలు ఆలస్యంగా పడడం ఏదైనప్పటికీ…

‌ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మంది పైన ఉపా కేసులు నమోదు..

సర్కార్‌ ‌పాశవిక చర్య ..! వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌హైదరాబాద్‌•, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మంది పైన తాడ్వాయి పోలీస్‌ ‌స్టేషన్‌లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య…అని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి తీవ్రంగా…

సిఎం కెసిఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా…25 జిల్లాల్లో మెడికల్‌ ‌కాలేజ్‌లు

వొచ్చే విద్యా సంవత్సరానికి మిగిలిన 8 జిల్లాల్లో.. ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశం 9 ఏళ్లలో 21 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు దేశంలో తెలంగాణ రికార్డు సృష్టించింది వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు ‘కంటి వెలుగు’పైనా సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి జిల్లాకు…

పట్టణాలు దేశ ప్రగతికి మెట్లు

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 16‌న పట్టణ ప్రగతి దినోత్సవం రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఇప్పటి వరకు రూ.4537.79 కోట్లు 91 శాతం నిధులు వినియోగం రాష్ట్ర జనాభాలో పట్టణాల్లో 47.6 శాతం…దేశ పట్టణ జనాభా కన్న 12.5 శాతం అధికం 23 పట్టణ స్థానిక సంస్థలకు 2022 స్వచ్‌ ‌సర్వేక్షన్‌ అవార్డు ఇండియన్‌…

అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌కో ..మారో? !

‘‘ ‌దేశంలో అప్పుడూ..ఇప్పుడూ..ఇదే జరుగుతోంది. భూసేకరణ అనగానే లాఠీలు విరగాల్సిందే! ప్రజల వీపులు పగలాల్సిందే.! బలవంతంగా భూములు గుంజుకోవాల్సందే.. రైతులను, ప్రజలను మోసం చేసి బలవంతం భూసేకరణ చేయాల్సిందే.. దేశం యావత్తూ ఇదే తంతు జరుగుతోంది. మూటాముల్లె సర్దుకుని ప్రభుత్వం వారిచ్చిన జాగాల్లో మళ్లీ గుడిసెలు వేసుకోవడం ..తమ మానాన తాము బతకడం అలవాటుచేసుకోవాల్సిందే. ప్రాజెక్టులు…

బిఆర్‌ఎస్‌ను బిజెపి అస్థిరపరుస్తున్నదా ?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో భారతీయ జనతాపార్టీ అస్త్రశస్త్రాలన్నిటినీ ప్రయోగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడి అధికార బిఆర్‌ఎస్‌ను మానసికంగా కృంగదీయటంతోపాటు ఆర్థిక మూలాలను దెబ్బతీసే పథకాలను రచిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. బిజెపి పాలిత రాష్ట్రాలతో పోలిస్తే  తెలంగాణలాంటి బిజెపి యేతర  రాష్ట్రాలపట్ల కేంద్రం ఉదాసీన వైఖరిని అవలంబిసున్నదన్న  వాదన ఒక పక్క ఉంది. ముఖ్యంగా కొత్తగా…

కెసిఆర్‌, ‌కెటిఆర్‌ల ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు

అధికారంలోకి రాగానే పేదలకు కర్నాటక తరహా పథకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి రైతులకు బేడీలు వేసి బుకాయింపులా? : ప్రభుత్వ తీరును తప్పు పట్టిన మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌కేసీఆర్‌, ‌కేటీఆర్‌ల ఉద్యోగాలు…

ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞం…

పరమాత్ముని తత్త్వాన్ని  ప్రబోధించడమే  ఆధ్యాత్మికతకు పరమార్థమని భావిస్తారు. ఆధ్యాత్మికతను సంతరించుకున్న రచనలన్నీ తార్కికమైన మార్గంలో భావ విస్తృతిని పెంపొందిస్తూ సాగుతాయి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వంటి అంశాలను సమన్వయించి ప్రఖ్యాత రచయిత ఆధ్యాత్మికవేత్త సిలువేరు సుదర్శన్‌ ‌చిత్సుధ పేరుతో వ్యాస సంపుటిని వెలువరించారు. ఎన్నో విషయాలను జాగ్రత్తగా  క్లుప్తీకరించి, తక్కువ పదాలలో నేర్పుతో చెప్పి సమగ్రమైన…

ప్రజల జీవితాలలో వచ్చిన మార్పు ఇదేనా.!

భారతదేశ జనాభాలో అధిక శాతం గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. తెలంగాణలో గ్రామీణ జనాభా 2,13,95,009, గ్రామీణ జనాభా శాతం 61.12. లింగ నిష్పత్తిలో 1000 మంది పురుషులకు 999 స్త్రీలు ఉన్నారు. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే అనే నానుడి లేకపోలేదు. పల్లె ప్రగతి పథకం కింద ప్రజలందరికీ అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం…