Tag prajatantra news

ఎస్సీ సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి

2023-24 బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.17,700 కోట్లు ఎస్సీల అభివృద్ధి కోసం ఎన్నో వినూత్నపథకాలు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ‌రూ.6684.3 కోట్లతో ఎస్సీ రెసిడెన్సియల్‌ ‌పాఠశాలలు నిర్వహణ సోషల్‌ ‌వెల్ఫేర్‌ ఇనిస్టిట్యూషన్‌ ‌సొసైటిలో 3836 అధ్యాపకుల పోస్టుల భర్తీ హైదరాబాద్‌, ఆగస్ట్ 19 : ఎస్సీ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు…

షర్మిల గజ్వేల్‌ ‌పర్యటనకు పోలీసుల బ్రేక్‌

లోటస్‌పాండ్‌ ‌నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం పోలీసులు తీరుపై మండిపడ్డ వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌గజ్వేల్‌ ‌పర్యటనకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. శుక్రవారం లోటస్‌ ‌పాండ్‌లోని ఆమె ఇంటి వద్దకు భారీగా పోలీసులు తెల్లారేసరికి చేరుకున్నారు. ఎవర్నీ లోనికి పోనివ్వకుండా ఆంక్షలు…

అధికారులకు రాజకీయాలతో ఏమిటి సంబంధం

పని చేసే అధికారులపై ఎప్పుడూ గౌరవం ఉంటుంది పార్టీ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ రియల్‌ ‌భూమ్‌ ఒక నాటకం… భూములు కొన్నది బిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కెసిఆర్‌ ‌బినామీలే మీడియాతో చిట్‌చాట్‌లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : అధికారులకు రాజకీయాలతో సంబంధం ఏమిటని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నిలదీశారు.…

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి

వీడియో విడుదల చేసిన మావోయిస్ట్ ‌పార్టీ ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్‌ ‌సంగ్రామ్‌ ‌కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి..శుక్రవారం తుదిశ్వాస విడిచినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే..దండకారణ్యంలో రాజిరెడ్డి మృతిచెందినట్లు పేర్కొంటూ మావోయిస్టులు సోషల్‌ ‌వి•డియాలో ఓ వీడియో రిలీజ్‌ ‌చేశారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా…

ఆ ‌రెండు పార్టీల డిఎన్‌ఎ ఒక్కటే

కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌లపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌డీఎన్‌ఏ ఒక్కటే అని.. ఆ రెండు పార్టీలు కలిసేది ఖాయమని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ ‌కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇయన వి•డియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌ ‌కుటుంబ పాలన పోవాలని..రాష్ట్రానికి పట్టిన పీడ విరగడకావాలని…

ఆలయ భూమికి శఠగోపం

కన్నేశాడు కబ్జాకు పూనుకున్నాడు కొత్తగూడెం శ్రీ గణేశా దేవాలయానికి చెందిన లక్షల విలువ చేసే భూమి కబ్జా అడ్డొస్తే అంతు చూస్తానంటు బెదిరింపులు అధికారుల నిర్లక్షమే కారణమంటూ స్థానికుల ఆగ్రహం కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌కబ్జాకు కాదు ఏది అనర్హం అన్నట్లు కొత్తగూడెం నడి బ•డ్డున ఉన్న ఆలయ భూమి మీద కన్నేశాడు…

హైదరాబాద్ – సామాన్యులు కాపాడుకున్న సామరస్యం

   అంతటి సంక్షోభ సమయంలో, తమ వర్గం మీదే అక్కడ మారణకాండ జరిగినప్పటికీ, దాని ప్రభావం వల్ల ఇక్కడ హైదరాబాద్ లో విచక్షణ కోల్పోయే ప్రమాదాన్ని వూహించి పాతబస్తీ కాలనీల్లో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్న వందలాదిమంది మహిళా లింక్ వాలంటీర్లు ఒక శుక్రవారం నమాజు ముగిసే సమయానికి, పోలీసుల నిర్బంధాన్ని, కట్టుబాట్లను ఎదిరించి మరీ చార్మినార్…

దేశంలో కాంగ్రెస్‌ను నమ్మే స్థితి లేదు

బిజెపికి బలం లేదు..కాంగ్రెస్‌కు గొడవలతోనే సరి పార్టీలో చేరిన వారికి కండువా కప్పిన మంత్రి హరీష్‌ కాంగ్రెక్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దారుణంగా విఫలమైందని అన్నారు.  అసెంబ్లీలోనూ కాంగ్రెస్‌…

‘జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌’

మన ఊరు`మన బడి ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు మహార్దశ హెచ్‌ఎంలూ మీకు దండం పెడతా…స్పోర్ట్స్‌ కిట్స్‌ను రూముల్లో పెట్టకండి త్వరలో మరిన్ని స్కూళ్లను డెవలప్‌మెంట్‌ చేస్తా సిద్ధిపేట గర్స్ల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 9: ఒకప్పుడు  ప్రభుత్వ స్కూళ్లంటే  శిథిలావస్థలు..రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ సిఎం అయ్యాక మన…