Tag prajatantra news

‘‘‌గిరిజన యూనివర్సిటీ’’ వల్ల ఆదివాసి పరిశోధనలకు పెద్దపీట

విభజన హామీల భాగంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి కేటాయించిన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేయడం మంచి పరిణామం. ఎందుకంటే దాదాపు 9 సంవత్సరాల నుండి గిరిజన విశ్వవిద్యాలయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రధానమంత్రి ప్రకటించిన ప్రకటనతో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం…

పసిడి పంటల పాలమూరు

నేటి పాలమూరు పసిడి పంటల పచ్చని పైరులతో దర్శనము ఇస్తూ ఆనాటి కరవు జిల్లా ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ఎ‌ర్రలు వారినా నేల, పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్న చుక్క నీరు అందల్ఱే రైతన్న వరుణ దేవుడిని నమ్ముకొని గింజలు ఎసిన వానకు ఆకాశానికై ఎదురు చూపు….. పశు గ్రాసాన్ని పక్క రాష్ట్రాల నుంచి తెచ్చిన…

క్షీర విప్లవం, సోమవారం ఒక భోజనం, జై జవాన్‌ జై కిసాన్‌

నేడు లాల్‌ బహదూర్‌ 120 జయంతి ఆ కుంటుంబానికి ఏవిధమైన స్వాంత్య్రోద్యమ నేపధ్యం లేనప్పటికీ ఆయన చదివే హరిష్‌ చంద్ర హైస్కూల్‌ ఉపాద్యాయులలో ఒకరైన నిశ్మేమేశ్వర ప్రసాద్‌ మిశ్రా ద్వారా లాల్‌ బహదూర్‌ శాస్త్రి లో దేశభక్తి కలిగింది. ఆ ఉపాద్యాయుడు ఆయన పిల్లలకు శాస్త్రిని శిక్షకునిగా నియమించి ఆర్థిక సహాయం అందించారు. మిశ్రా దేశభక్తి…

మహానగరాల్లో ‘‘నిరాశ్రయమే’’ వారి ఉనికి!

‘‘కోవిడ్‌ లాక్‌ డౌన్‌ సమయంలో చీమల పుట్టలు పగిలినట్లు రోడ్డు మీదకు వచ్చిన ఈ నిరాశ్రయులు గుర్తున్నారా!? అందరూ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ నగరాలకి వచ్చిన ప్రజలు. నగర నిర్మాణంలో, ఇక్కడి మనుగడలో పైన చెప్పిన అనేకానేక పనుల్లో నిరంతరం శ్రమ దోపిడీకి, అమానుషత్వాలకీ, అవమానాలకూ గురవుతూ కనీసపాటి ఆహారానికి,…

‘‘‌పండుటాకులను కాపాడుకుందాం’’

‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ప్రతి సంవత్సరం అక్టోబర్‌ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపు తారు. ఈ సంవత్సరం వృద్ధుల దినోత్సవం ఇతివృత్తం ‘‘వృద్ధుల మానవ హక్కులను కాపాడుతూ వారి గల ప్రత్యేక అవసరాలపై ప్రత్యేక దృష్టి నిలపడం వాటిని తీర్చడం’’. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు అత్యున్నతమైన స్థానం ఉంది.ఉమ్మడి కుటుంబాలు కొనసాగి నంత కాలం మన సమాజంలో వృద్ధులు…

అక్టోబర్‌లో ఎన్నికల శంఖారావం..!

సమాయత్తమవుతున్న అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రానికి కాంగ్రెస్‌, బీజేపీ  జాతీయస్థాయి నాయకుల తాకిడి హ్యాట్రిక్‌  ఖాయమంటున్న బిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర న్యూస్‌ నెట్వర్క్‌,సెప్టెంబర్‌ 27: మరో మూడు రోజుల్లో రానున్న అక్టోబర్‌ నెల రాజకీయ పార్టీలన్నిటికీ ప్రాధాన్యం కానుంది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన ఇదే నెలలో రాబోతుండడంతో రాజకీయ వర్గాలన్నీ ఎంతో ఉత్సుకతతో…

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె..  సుకవి మరణించె  నొక తార గగన మెక్కె రాజు జీవించు రాతి విగ్రహములయందు..  సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువా.  ఫిరదౌసి కావ్యం జాషువా జీవితానికి ప్రతిబింబం వంటిది. 19 వ…

అసంఘటిత కార్మిక శక్తి శంకర్‌ ‌గుహ నియోగి

ఒక ఉద్యమం పుట్టింది అది మధ్యప్రదేశ్‌లోని ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు ప్రవాహంగా దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌పూర్‌, ‌దుర్గ్, ‌రాజ్‌నంద్‌గావ్‌, ‌సర్గుజా, బిలాస్‌పూర్‌, ‌రాయ్‌గఢ్‌,…

‌డ్రగ్స్ ‌గమ్మత్తు మత్తులో హైదరాబాదీ యువత!

భారతదేశవ్యాప్తంగా దాదాపు 15 శాతం ప్రజలు ఆల్కహాల్‌ ‌దురలవాటుకు, 2.8 శాతం మాదకద్రవ్యాల దుర్వినియోగా లకు బానిసలు అయ్యారని తెలుస్తున్నది. పంజాబ్‌, ‌గోవా రాష్ట్రాల వ్యాప్తంగా గ్రామీణ/ పట్టణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగం 15 – 35 ఏండ్ల వయస్సు కలిగిన యువతలో అధికంగా, ఇతరుల్లో కూడా విచ్చలవిడిగా జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 28.4 కోట్ల ప్రజలు…