Tag prajatantra news

అత్యాచార ఘటనలపై రాజకీయాలెందుకు…!?

నిందితులకు కఠిన శిక్షలపై దృష్టిసారించాలి హేయమైన నేరాల విషయంలో ఉదాసీనత వైఖరి పనికిరాదు… ఏ నేరం చేసినా నిందితుడికి కఠిన శిక్షలు విధించేందుకు వీలుగా చట్టాలు బలంగా ఉండాలి. అంతకంటే ముందు కోర్టుల్లో సత్వరమే విచారణ జరగాలి. పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరించాలి. కాలాపహరణం జరగకుండా చూడాలి. హేయమైన నేరాల విషయంలో ఉదాసీనత వైఖరి పనికిరాదు.…

న్యాయవ్యవస్థలో సమూల మార్పులు రావాలి!

న్యాయ వ్యవస్థతో పాటు చట్టాలు, శిక్షల్లో భారతీయీకరణ జరగాల్సి ఉంది. ఇటీవల మన ఐపిసి స్థానంలో కొత్త చట్టాలు ప్రవేశ పెట్టిన దరిమిలా దీనిపై చర్చ చేయాలి. ఎందుకంటే పెరుగుతున్న నేరాలు, కొత్తకొత్త మోసాలు, ఐటి, ఆన్‌లైన్‌ మోసాలు, అత్యాచారాలు వంటి వాటిని పరిశీలించి చట్టాలను మార్పు చేసుకోవాల్సి ఉంది. మన న్యాయవ్యవస్థ ఇంకా బ్రిటిష్‌…

పిల్లల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులతోనే….

నేడు విద్యా వ్యవస్థ ఒక రకంగా గాడి తప్పిందని చెప్పవచ్చు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి దానిలో ముఖ్యంగా పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అదే విధంగా పశ్చాత్వ సంస్కృతికి అల్లావాటు పడటం. పిల్లలకు ప్రాజెక్టు వర్క్ పేరుతో కంప్యూటర్ సెంటర్లు తిరుగుతున్నారని అదే విధంగా ఆన్ లైన్ క్లాస్ ల నిమిత్తము పిల్లలకు తల్లిదండ్రులు…

పిల్లల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులతోనే….

నేడు విద్యా వ్యవస్థ ఒక రకంగా గాడి తప్పిందని చెప్పవచ్చు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి దానిలో ముఖ్యంగా పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అదే విధంగా పశ్చాత్వ సంస్కృతికి అల్లావాటు పడటం. పిల్లలకు ప్రాజెక్టు వర్క్ పేరుతో కంప్యూటర్ సెంటర్లు తిరుగుతున్నారని అదే విధంగా ఆన్ లైన్ క్లాస్ ల నిమిత్తము పిల్లలకు తల్లిదండ్రులు…

చట్టాలను కఠినతరం చేసుకోవాలి!

కోత్‌కతా ఘటన ఓ గుణపాఠం కావాలి! మనదేశంలో మహిళను  గౌరవంగా చూసుకునే ఆచారం నుంచి ఇప్పుడు అత్యాచారం వైపుకు వెళుతున్నాం. నిజంగానే మన చట్టాలను కఠినతరం చేసుకోవాల్సి ఉందని వరుస  ఘటనలు మనలను హెచ్చరిస్తున్నాయి.  అత్యాచారాలకు పాల్పడినవారిని వారంలోగా బహిరంగంగా ఉరితీయాలి. అత్యాచారాలకు ఉరిశిక్షే సరైనదన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. మహిళల దగ్గర నుంచి…

ఒలింపిక్ కలలను సాకారం చేస్తున్న “ఖేలో ఇండియా”

పారిస్ ఒలింపిక్స్ లో సాధించిన విజయాలు మొత్తం మీద భారత బృందం ప్రదర్శన మరింత మెరుగుపడిందనే విషయాన్నిసూచిస్తున్నాయి. మన క్రీడాకారుల్లో ఆరుగురు పతకాలు సాధించడమే కాక, మరో 8 మంది విజయానికి వెంట్రుకవాసి దూరంలో నాలుగో స్థానంలో నిలిచారు. వారిలో ఐదుగురికి ఇవే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం. 15 మంది అథ్లెట్లు క్వార్టర్ ఫైనల్…

రాష్ట్రంలో అతిపెద్ద జల ప్రళయం

మహబూబాద్ జిల్లాలో నలుగురి మృతి.. – ఒక్కొక్కరికి రూ. 5లక్షల ఎక్సిగ్రేషియా – బాధితులకు అండగా ఉంటాం.. – జిల్లాలో 30వేల ఎకరాలు పంట నష్టం అంచనా – ఎకరానికి రూ.10 వేలు, పశువులకు రూ.50 వేల పరిహారం – ముంపుగ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా చూడాలి – హైడ్రా తరహా జిల్లాలో చట్టం చేయాలి –…

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 03 : అల్పపీడన కారణంగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు అన్నీ నిండికుండల మారి ప్రమాద స్థాయికి చేరుకోవడంతో  నీటిని  దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతు మంగళవారం సాయంత్రానికి 40 అడుగులకు చేరుకుంది. ఉదయం 27 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఒక్కసారిగా సాయంత్రానికి…

మూడు దేశాల ఫుట్ బాల్ టోర్నమెంట్ 2024 ప్రారంభించిన సీ ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్04: మూడు దేశాలు పాల్గొనే ప్రతిష్టాత్మక ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను మంగళ వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రారంభించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతోన్న టోర్నమెంట్‌లో ఇండియాతో పాటు మారిషస్, సిరియా దేశాల జట్లు తలపడతాయి. ఇండియా, మారిషస్‌ల మధ్య తొలి మ్యాచ్ ఓపెనింగ్ సెర్మనీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇండియా, సిరియా,…