Tag prajatantra news

దివ్యాంగుల కోసం జాబ్‌ ‌పోర్టల్‌ ‌

Job portal for disabled people

వారి అర్హతను బట్టి ఉద్యోగాలు ప్రైవేట్‌ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు దివ్యాంగుల పరికరాల కోసం ఈ ఏడాది బ్జడెట్లో రూ. 50 కోట్లు ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ..: మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌14: ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. పంచాయతీరాజ్‌ ‌గ్రాణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ…

దేశ వ్యాప్తంగా 150 ఆలయాల అభివృద్ధి

యువత  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు న్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్ లోని భద్రకాళి దేవస్థానంలో అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా కిషన్ రెడ్డికి…

ప్రొఫెసర్‌ సాయిబాబాకు ప్ర‌ముఖుల నివాళి

Celebrities Tribute to Professor Saibaba

గొప్ప మేధావిని కోల్పోవడం బాధాకరమని వ్యాఖ్య గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసుల అనుమతి నిరాకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 14 : ప్రముఖ విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ రచయితగా గుర్తింపు పొందిన సాయిబాబా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కు సోమవారం మౌలాలి డివిజన్ జవహర్ నగర్ లోని శ్రీనివాస్ హైట్స్ లో…

నిత్య నిర్బంధ వేధింపులకు బలైన ప్రొ.సాయిబాబా

 ‌రాజ్యమా సిగ్గుపడూ..! నువ్వు బలితీసుకున్నది ఒక మానవతావాదిని. ప్రొ.సాయిబాబాను భౌతికంగా లేకుండా చేయగలిగావు, కానీ ఆయన స్ఫూర్తిని చంపే శక్తి నీకుందా.! సోక్రటీస్‌ ‌దగ్గర నుండి అంటోనియో గ్రాంసీ, ఆ తర్వాత ఎందరో ప్రజా మేధావులను, ఉద్యమకారులను చంపగలిగావు కానీ వాళ్ల దారిని చెరిపేయగలిగావా.! అది మీ వల్ల అవుతుందా.! చరిత్ర ఏం చెబుతుందో తెలియదా.!…

మాజీ ప్రొఫెస‌ర్ సాయిబాబా క‌న్నుమూత‌

Professer GN Saibaba

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 :  దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవహక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త సాయిబాబా తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ శ‌నివారం రాత్రి కన్నుమూశారు. కాగా.. యూనివర్సిటీ పరిధిలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసే సమయంలో ఆయనకు మావోయిస్టులతో…

ప్రపంచ స్థాయి మానవ వనరుల తయారీ లక్ష్యం

రాష్ట్ర విద్య‌, వైద్య రంగాల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర అక్టోబర్11: మన విద్యార్థులను ప్రపంచ స్థాయి మానవ వనరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద‌ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం భట్టి విక్రమార్క,  ఖమ్మం…

విజ‌య‌ద‌శ‌మి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాలి

Union Minister Kishan Reddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌స‌రా శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. దేశవ్యాప్తంగా దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయమ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. దసరా పండగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటుగా మనకు బాధ్యతలను కూడా గుర్తుచేస్తుంద‌ని, సత్యం, సదాచార మార్గంలో…

దస‌రా స్ఫూర్తితో ప్ర‌జ‌లంద‌రికీ విజ‌యాలు చేకూరాలి

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 :రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. దసరా నాడు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, శ‌మీ వృక్షానికి…

మ‌హిసాసుర‌మ‌ర్దినిగా భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు

నేడు అమ్మ‌వారికి తెప్పోత్స‌వం వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11: వరంగల్ లోని ప్రసిద్ద భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి దేవీ శరన్నవరాత్రోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. తొమ్మిదవ రోజు శుక్ర‌వారం ఉదయం 4 గంట‌లకు నిత్యాహ్నికం నిర్వర్తించిన అనంత‌రం అర్చ‌కులు అమ్మ‌వారిని మహిషాసురమర్ధినిగా అలంకరించి పూజ‌లు చేశారు. అలాగే వరాహ పురాణాన్ని అనుసరించి సిద్దిధాత్రి దుర్గ క్రమంలో…