Tag Prajatantra Articles

బిఆర్‌ఎస్‌ ‌నియంతృత్వ పాలనను బద్దలు కొట్టాం

అన్ని వర్గాల ఆర్థిక స్వావలంబన కోసం కృషి •మంథని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి :రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు మంథని, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపా లనేదే తమ  లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ…

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు స‌ర్వం సిద్ధం

సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సర్వం సిద్దమైంది. ఈ నెల 9వ తేదీన సోమ‌వారం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సోమ‌వారం సాయంత్రం 6:05 నిమిషాలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి…

బహిరంగ సభకు పార్టీ శ్రేణులకు పెద్ద ఎత్తున తరలిరావాలి: టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : సచివాలయంలో సోమవారం సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగే సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్‌లతో…

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మృతి 

తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు…   సిద్దిపేట కు చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ పరందాములు (పెద్దకోడూరు) వెంకటేశ్వర్లు (గాడి చెర్ల పల్లి) రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా మృతి పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. తన సంతాపాన్ని…

ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించిన మంత్రి పొన్నం

పొన్నం బృందానికి కేసీఆర్‌ లంచ్‌ ఆతిథ్యం? అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసొచ్చేందుకే ప్రత్యేక కలిసి ఆహ్వానాలు ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదు: మంత్రి పొన్నం పొన్నం బృందానికి స్వాగతం, వీడ్కోలు పలికిన మాజీ ఎంపి సంతోష్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7: తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పార్టీ, అధికార కాంగ్రెస్‌ పార్టీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే…

పోరాటమే ఊపిరిగా ముందుకు సాగుతా..

తెలంగాణను అగ్రభాగానా నిలుపుతా ఎక్స్‌ వేదికగా సిఎం రేవంత్‌ ఆసక్తికర పోస్ట్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌7 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్గో బీఆర్‌ఎస్‌ ఓడిపోయాక, కాంగ్రెస్‌ గెలవడం.. ఆపై రేవంత్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఏడాది పూర్తి చేసుకుంది. రేవంత్‌ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కొలువు తీరింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహార్‌ లాల్‌…

అనేక ఆటుపోట్ల మధ్య కాంగ్రెస్‌ ఏడాది పాలన పూర్తి

 (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) అనేక ఆటుపోట్లమధ్య కాంగ్రెస్‌ ఏడాదిపాలనను పూర్తిచేసుకుంది. ఈ ఏడాదిలో స్వీయ, ప్రతిపక్షపార్టీల సహాయనిరాకరణ, అసమ్మతి సెగలు, నిరసనలు, సవాళ్ళు, ఛార్జిషీట్లనెన్నిటినో ఈ ప్రభుత్వం ఎదుర్కుని ధైర్యంగా నిలబడిరది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజా అభ్యున్నతి, రాష్ట్ర ప్రగతిపైనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అధికారంలోకి రావడానికి ఎంత శ్రమించాల్సి…

ప్రజాపాలన కాదు.. నిర్బంధ పాలన

కాంగ్రెస్‌ అంటేనే ఏమార్చడం పచ్చటి పొలాల్లో చిచ్చుపెడుతున్న రేవంత్‌  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,డిసెంబర్‌7: కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. నాడు ఫార్మా సిటీ అన్నారు, నేడు మాట మార్చి పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నారని విమర్శించారు. గిరిజనుల బిడ్డలను జ్కెళ్ల…

మీ పోరాటానికి అండగా ఉంటాం

ప్రభుత్వం వేధింపులను మానుకోవాలి బాధితుల డిమాండ్లను పరిష్కరించాలి లగచర్ల బాధితుల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాటం అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల అంశం లేవనెత్తుతాం భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేటీఆర్‌ను కలిసిన లగచర్ల భూసేకరణ బాధితులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌7: వికారాబాద్‌ జిల్లాలోని లగచర్ల భూసేకరణ బాధితులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…