Tag Prajatantra Articles

జేపీసీలో ఎంపీ ప్రియాంకా గాంధీ

న్యూదిల్లీ, డిసెంబర్‌ 18 : ‘‌వన్‌ ‌నేషన్‌, ‌వన్‌ ఎలక్షన్‌’ ‌బిల్లుపై ఏర్పాటు కాబోతున్న జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్‌ ఎం‌పీ ప్రియాంకాగాంధీకి చోటు కల్పిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా బిల్లును జేపీసీకి పంపినప్పుడు ఆ బిల్లుపై ప్రభుత్వం ఏర్పాటు చేసే జేపీసీలో ప్రతిపక్ష ఎంపీలకు కూడా చోటు…

మన తల్లి భాషలను కాపాడుకుందాం

ప్రాంతీయ భాషలకు కేంద్రం ప్రోత్సాహం మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు… ప్రతి భారతీయుడూ తన మాతృభాషలో చదువుకోవాలి.. మాట్లాడాలి, భాషను ప్రోత్సహించడంలో మీడియా పాత్ర చాలా కీలకం ఇటీవ‌లే 5 భాషలకు ప్రాచీన భాష హోదా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 18 :  ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంద‌ని…

స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించేందుకు ఎంపిక చేసిన నమూనా చీరలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

తన చాంబర్‌ ‌లో పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి.హాజరైన మంత్రులు సీతక్క,పొన్నం ప్రభాకర్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌సీఎం సలహాదారు వేం నరేందర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు.

‌తొక్కిసలాటలో శ్రీతేజ్‌ ‌పరిస్థితి విషమం!

హాస్పిటల్‌ ‌లో పరామర్శించిన సిపి సివి ఆనంద్‌ ‌సంధ్య థియేటర్‌ ‌లైసెన్స్ ‌రద్దు దిశగా చర్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌17: ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ ‌వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ‌హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్  ‌హాస్పిటల్‌కి వొచ్చిన హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌.. ‌వైద్యఆరోగ్యశాఖ…

మా హయాంలో ఉచిత విద్యుత్‌కు రూ. 65 వేల కోట్లు

బీఆర్‌ఎస్‌పై ఆర్థిక శాఖ మంత్రి మాటలు అవాస్తవం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : ‌బీఆర్‌ఎస్‌పై కావాలనే బురద జల్లుతున్నారని, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు  హరీష్‌ ‌రావు అన్నారు. ఉచిత విద్యుత్‌కు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా…

డీఎస్సీ 2024 ఎస్‌జిటి స్పోర్ట్స్‌ కోటాలో గోల్‌మాల్‌..!

దొంగ సర్టిఫికెట్లతో టీచర్‌ పోస్టులు పొందిన అభ్యర్థులు అభ్యర్థుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌ జాబితా ప్రకటించడంలో జాప్యం దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని అనుమానాలు విచారణలో అధికారుల నిర్లక్ష్యం.. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోట నియామకాల్లో అక్రమాలు జరిగాయాన్న ఆరోపణలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు..? డీఎస్సీ ఎస్‌జిటి స్పోర్ట్స్‌ కోటా  టీచర్‌ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిగ్గ…

‘జమిలి’ ఆలోచన వెనుక ఆంతర్యం?

కేంద్ర కేబినెట్‌ ‘జమిలి’  ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించే బిల్లులనే ప్రభుత్వం తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ జమిలి ఎన్నికలకు దేశంలో 32 పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీని వల్ల స్థానిక, ప్రాంతీయ అంశాలు పక్కకు పోయి…

నామమాత్రంగా వృద్ధుల ఆరోగ్యభద్రత!

అరవై ఏళ్లు దాటిన వృద్ధులపై ‘ఇండియా ఏజింగ్‌ రిపోర్టు 2023’ వెల్లడిరచిన ఆసక్తికరమైన విషయాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. దేశంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతోంది. అరవై ఏళ్లు దాటిన వారు 2021 నాటికి మొత్తం జనాభాలో 10.1 శాతం ఉండగా, 2036 నాటికి 15 శాతానికి, 2050 నాటికి 20.8 శాతానికి పెరుగుతుందని…

1991 చట్టంపై చర్చలు ఎందుకు?

specia lstories, prathyeka vyasaalu, telangana news

భారతదేశం లౌకిక దేశం. పౌరులు స్వేచ్ఛగా తమ మతాలను ఆచరించవొచ్చు. మత స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడటం ప్రభుత్వాల విధి. అలాగే మతం ప్రాతిపదికన ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక, మత స్వేచ్ఛకు సంబంధించిన ఎన్నో చట్టాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది ప్రార్థనా స్థలాల చట్టం. 1947లో దేశానికి స్వతంత్రం వొచ్చినప్పుడు అస్థిత్వంలో ఉన్న…