Tag Prajatantra Articles

వినాయకుడు, నాయకుడు

Ganesh-Chaturthi-Celebration-in-India

భాద్రపదశుద్ద చవితి సెప్టెంబర్ 7 న రాష్ట్రవ్యాప్తంగా మరియు  హైదరబాద్‌ – ‌సికింద్రాబాద్‌ ‌జంటనగరాలలో విఘ్నేశ్వరుని పూజలు ఘనంగా ప్రారంభమయినాయి . జంట నగరాలలోని వాడవాడ, ప్రతిబస్తీలో, ప్రతివీధిలో, అన్ని రోడ్లపైన ఎటుచూసినా గణపతి దర్శనం లభిస్తుంది . ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనానికి విఘ్నం కూడా తొలిగి పోయింది.హై కోర్టు అనుమతినిచ్చింది. జంట…

వరదలతో రాష్ట్రంలో అపార నష్టం

ప్రభుత్వం అప్రమత్తతో నష్ట నివారణ వేగంగా తీసుకున్న చర్యలతో తగ్గిన ప్రాణనష్టం కేంద్రబృందానికి వివరించిన సిఎస్‌ శాంతికుమారి సచివాలయంలో ఫోటో ప్రదర్శన తిలకించిన కేంద్రబృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11: ఇటీవలి వరదలకు తెలంగాణలోని పలు ప్రభావిత ప్రాంతాలలో సంభవించిన వరద నష్టాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర బృందానికి నివేదించారు. కల్నల్‌ కెపి…

రామయ్య నడయాడిన నేల…

పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత మాస్టర్‌ ‌ప్లాన్‌తో రామాలయం అభివృద్ధి అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  సమీక్ష వరదలకు నష్టపోయిన పంటలకు, ఇండ్లకు నష్టం అంచనాకు ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ‌దక్షిణ భారతదేశంలోనే పేరు గాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలంకు వొచ్చే భక్తులకు గోదావరి…

హాస్పిటళ్లలో మందుల కొరత

వ్యాధులు విజృంభిస్తున్నా చలనం లేదు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బిజెపి ఎంపి ఈటల నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌ప్రభుత్వ హాస్పిటళ్లలో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. వీటిపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నోరు మెదపడం లేదని అన్నారు. బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో జరిగిన…

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

రెండవ ప్రమాద హెచ్చరిక జారీ.. భద్రాచలంకు రాకపోకలు నిలిపివేత తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. సోమవారం ఉదయం 27 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 49 అడుగులకు చేరుకుంది.…

నిబంధనలు తుంగలో తొక్కారు

పిఎసి ఛైర్మన్‌ ‌పదవి అరికెపూడికి ఎలా ఇస్తారు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌వేముల ప్రశాంతరెడ్డి నిలదీత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 :  ‌ప్రజాపద్దుల కమిటీ పీఏసీ ఛైర్మన్‌ ‌పదవి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్‌ ‌మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌ప్రశాంత్‌ ‌రెడ్డి ఖండించారు. పీఏసీ ఛైర్మన్‌ ‌పదవి ప్రతిపక్షానికి…

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేం

వర్థంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ‌తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన…

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేసిన లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్‌. ‌మైత్రా ఎనర్జీ గ్రూప్‌ • అక్షత్‌ ‌గ్రీన్‌టెక్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ డైరెక్టర్లు విక్రం కైలాస్‌, ‌రవి కైలాస్‌ ‌రు.కోటి విరాళం అందజేసారు.

13‌న ఎర్త్ ‌టు స్పేస్‌ ‌కాల్‌

Earth to Space Call

‌మాట్లాడనున్న సునీతా విలియమ్స్ ‌వాషింగ్టన్‌,‌సెప్టెంబర్‌10: ‌బోయింగ్‌  ‌స్టార్‌లై నర్‌ ‌వ్యోమనౌక భూమిని చేరిన అనంతరం నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, ‌బుచ్‌ ‌విల్‌మోర్‌ ‌మొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడ నున్నారు. కాగా స్టార్‌లైనర్‌ ‌స్పేస్‌‌క్రాప్ట్‌లో సమస్య తలెత్తడంతో వారు అంత రిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.  సెప్టెంబర్‌ 13‌న ఎర్త్ ‌టు స్పేస్‌ ‌కాల్‌లో సునీతా…