Tag political analysis

2026లో భారత రాజకీయాల అద్దం: ఇసుక తక్కెడ…!

1983లో యం. యస్. ఆచార్య హెచ్చరిక, “దేశంలో రాజకీయాలు పూర్తిగా లొష్టమైపోయినై.  మానావమానాలు శష్ప సమానాలైనవి.” — ఈ ఒక్క వాక్యం చాలు. 1983 నవంబరు 17న జనధర్మ సంపాదకుడు యం.యస్. ఆచార్య రాసిన సంపాదకీయం ఎంత దూరదృష్టితో రాయబడిందో అర్థం చేసుకోవడానికి. నాలుగు దశాబ్దాల క్రితం రాసిన ఈ వ్యాసం నేటి రాజకీయాలను చదివినట్లే…

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ‘పిల్ల’ చేష్టలు ..!

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వొచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో అందించనున్నట్లు ప్రకటించింది. ఇస్కాన్ సంప్రదాయం ప్రకారం భోజనంలో గుడ్లు, మాంసాహార పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలను ఉపయోగించదు. వాటికి బదులుగా సోయాబీన్, పప్పుధాన్యాలు వంటి వృక్షాధారిత ప్రోటీన్లను…

హేతుబద్దం కాని హేతుకీకరణ

 “27 లక్షల ఎనభై వేల మంది విద్యార్థుల కు రవాణా సౌకర్యం కోసం యేటా ఖర్చు చేసేందుకు నిధులు ఎలా సర్దుతారన్నది తెలియదు.ఊర్లో బడి ఉండగా,బడి ఆవాస ప్రాంతంలో బడి ఈడు పిల్లలుండగా ఆ బడిని మూసి ఆ ఊరి పిల్లలను బస్సులెక్కించి వేరే ఊరి  బడికి పంపడం సహేతుకం ఎలా అవుతుందో ఆయన వివరించాల్సి…

వోటుబొండిగలో సర్కార్ చేప!

“హైదరాబాద్ చేప ప్రసాదం అనేది విశ్వాసం, విజ్ఞాన శాస్త్రం మధ్య ఉన్న గీతను చెరిపేసే ఒక ప్రయత్నం. 180 ఏండ్ల క్రితం ప్రారంభమైన ఒక చిన్న కుటుంబ సంప్రదాయం, నేడు ప్రభుత్వ అండదండలతో ఒక భారీ సామాజిక వేడుకగా మారింది. అయితే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, ఆరోగ్య ముప్పులు పొంచి ఉండడం రాజ్యాంగబద్ధమైన శాస్త్రీయ దృక్పథానికి…

జీవన పోరాటం..

“ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం పార్టీ ఫిరాయింపులు. సుదీర్ఘ కాలం పాటు జగిత్యాలలో జీవన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడం జీవన్ రెడ్డికి అశనిపాతంలా మారింది. దశాబ్ద కాలంగా ఎవరితోనైతే పోరాడారో, ఎవరి విధానాలను ఎండగట్టారో, అదే వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానించడం ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది.…

నిబద్ధత లేని తటస్థ వైఖరి!!

“క్రూరమైన అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన చమురు అవసరాల కోసం నైతికత అనే దిక్సూచిని ఉపయోగిస్తోంది. ఇరాన్ పాఠశాలలపై క్షిపణుల దాడులను ఖండించకుండా మౌనం పాటిస్తూ, తన చమురు ట్యాంకర్లు సురక్షితంగా స్వదేశానికి పంపాలని ఇరాన్‌ను అడుక్కుంటోంది. అంటే ఇక్కడ రక్తం కంటే చమురుకే అధిక ప్రాధాన్యం! ఇరాన్ కూడా మన దేశంపై ప్రేమతో చేయడం…

కమలనాథుల కక్షసాధింపు రాజకీయాలకు చెంపపెట్టు.!

bjp politics in telangana

న్యాయస్థానంలో పేలిన ‘లిక్కర్’ అబద్ధం! భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలి. కానీ, గత దశాబ్ద కాలంగా కేంద్రంలోని బిజెపి అగ్రనేతలు ఈ సంస్థలను తమ రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించే వేట కుక్కల్లా, ప్రతిపక్షాలను వేధించే ఆయుధాల్లా మార్చేశారనే విమర్శలకు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఒక…

సామూహిక అనుభవానికి ప్రతినిధి

‘అంతే అతడు లేచాడు స్మశానానికి వచ్చినప్పుడు లేని మొండి ధైర్యమేదో మనసు నిండా నిండింది. నడుస్తూ వుంటే వీధి లైట్లు, వెలుగు నీడలు. అవును నీడ దాటితే వెలుగు. ఈ హైదరాబాద్ నాకు ఉద్యోగమిస్తుంది, ఈ హైదరాబాద్ నన్ను నిలబెడుతుంది, ఈ హైదరాబాద్ నాకు జీవితాన్నిస్తుంది’ అన్న విశ్వాసం, నమ్మకం రచయిత అక్కినేని కుటుంబరావుదో, ‘పట్టణంలో…

మూసీ బకాసురీకరణలో సామాన్యుల జీవనమెట్టిది!  

“అత్యవసరమైన డిపిఆర్ తయారు కాకుండానే, అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా ఆ ప్రాంతంలోని ప్రజలకు, నివాసులకు ఇచ్చిన నష్టపరిహారం తీసుకుని భూములు, ఇళ్లు వదిలేయాలని నోటీసులు పంపుతున్నారు. పనులకు టెండర్ ప్రకటనలు ఇస్తున్నారు. కొందరినైతే ఏడాదిన్నర కిందనే బుల్డోజర్లతో తొలగించారు. పథకానికి అవసరమైన నిధుల కోసం అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దగ్గరికి వెళుతున్నామని, ఏషియన్…