పదేళ్లుగా మోదీ ప్రజా వ్యతిరేక పాలన

పన్ను రూపంలో తెలంగాణ రక్తాన్ని పీల్చుతున్నారు.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి హస్తినలో కదం తొక్కిన యువజన కాంగ్రెస్ నేతలు బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసన న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 25 : గత పది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పరిపాలన అవలంబిస్తోందని రాష్ట్ర యువజన…