Take a fresh look at your lifestyle.
Browsing Tag

parliament

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తప్పుడు ప్రచారం

*బిజెపి పై మంత్రి హరీశ్ రావు ఫైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదికగా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాళేశ్వరం…
Read More...

రాహుల్‌ అనర్హత: బీజేపీ నిజంగానే భయపడుతోందా?

అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, రాహుల్‌ ‌గాంధీ లోక్‌ ‌సభకు హాజరుకావడం ప్రభుత్వానికి నిజంగానే తల నొప్పిగా మారిందా అనేది. పైన చెప్పిన దానిబట్టి , అంబానీ-అదానీపై రాహుల్‌ ‌గాంధీ చేసిన ఎడతెగని విమర్శలు ప్రస్తుతానికి విజయం…
Read More...

పార్లమెంటులో కొనసాగుతున్న గందరగోళం

విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా న్యూ దిల్లీ, డిసెబర్‌ 17 : ‌పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని, లఖింపూర్‌ ‌ఖేరి ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాన నిందితుడు…
Read More...

రావత్‌ ‌తదితరులకు పార్లమెంట్‌ ‌ఘన నివాళి

హెలికాప్టర్‌ ‌ప్రమాదంపై లోక్‌సభకు వివరించిన రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌వరుణ్‌ ‌సింగ్‌ ‌ప్రాణాలు కాపాడేందుకు విశ్వప్రయత్నాలు కొద్దిసేపు మౌనం పాటించి.. శ్రద్దాంజలి ఘటించిన నేతలు ‌తమిళనాడు హెలికాప్టర్‌ ‌ప్రమాదంలో మరణించిన త్రివిధ…
Read More...

పార్లమెంట్‌ను బాయ్‌ ‌కాట్‌ ‌చేయలేదు.. పారిపోయారు: ఎంపి అర్వింద్‌

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌లు తెలంగాణ రైతులన్ని చౌరస్తా మీద వదిలేశారని నిజామాబాద్‌ ఎం‌పి అర్వింద్‌ అన్నారు. రైతాంగాన్ని నాశనం చేసిన ఘనత కేసీఆర్‌ ‌ది అన్నారు. రైతులకు దిశా నిర్ధేశం, లేకుండా చేసి వారు పండించిన పంటను…
Read More...

నేషనల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెమెంట్ పాలసీ తీసుకురండి

ధాన్యం సేకరణలో కేంద్రం, రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది టీఆర్ఎస్ ఎంపీల ధర్నా పార్లమెంట్, తెలంగాణ భవన్ లలో ఎంపీల ఆందోళన ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ ,నవంబర్ 29:ధాన్యం కొనుగోలు విషయంలో నేషనల్ ఫుడ్ గ్రెయిన్స్…
Read More...

దేశ ప్రగతికోసం పార్లమెంటులో చర్చ సాగాలి

సమస్యలపై చర్చల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు పార్లమెంట్‌ ‌సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ ఆకాంక్ష కేబినేట్‌ ‌సీనియర్లతో తొలుత ప్రధాని భేటీ దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని మోదీ అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన…
Read More...

రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం మన విధి

దేశ ఐక్యతకు, పటిష్టతకు అదే పునాది పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ ముంబై దాడుల్లో అమరులకు నివాళి ఒకే కుటుంబం చేతుల్లో జాతీయ పార్టీ ఉంటే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సమస్య కాంగ్రెస్‌…
Read More...

చట్టాల రద్దు ప్రక్రియ ముగిసిన తర్వాతే ఆందోళన విరమిస్తాం

అప్పటి వరకు ఢిల్లీ సరిహద్దులు వొదిలేది లేదు ఇతర సమస్యలపై పోరాటం కొనసాగుతుంది..త్వరలోనే కార్యాచరణ వెల్లడిస్తాం రైతు సంఘాలు ప్రకటన రైతులు సాధించిన గొప్ప విజయం...ఎన్నికల గిమ్మిక్కులా కనిపిస్తున్నది.. ఆందోళన కొనసాగుతుంది : బీకేయూ నేత…
Read More...

రబ్బరు స్టాంపుగా పార్లమెంటు

చర్చల్లేకుండా చట్టాలు వొస్తున్నాయి రాజ్యాంగానికి, ప్రాథమిక హక్కులకు భంగం మౌనం సరికాదు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ‌ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగానికి భంగం వాటిల్లుతున్న వేళ నిశ్శబ్దంగా ఉండడం సరికాదని కాంగ్రెస్‌ అధినేత్రి…
Read More...