పార్లమెంటులో కొనసాగుతున్న గందరగోళం
విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా
న్యూ దిల్లీ, డిసెబర్ 17 : పార్లమెంట్ ఉభయసభల్లో విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, లఖింపూర్ ఖేరి ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాన నిందితుడు…