Tag MS Acharya

ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిస్వామ్యం కాదు

“1983లో ఎం.ఎస్. ఆచార్యగారు రాసిన “ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిస్వామ్యం కాదు” అనే సంపాదకీయం ఒక పార్టీని, ఒక నాయకుడిని విమర్శించిన రాజకీయ వ్యాఖ్య కాదు. అది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో క్రమంగా పెరుగుతున్న ఒక మౌలిక లోపాన్ని గుర్తించిన రాజ్యాంగపరమైన హెచ్చరిక. అందుకే నలభై మూడు సంవత్సరాల తర్వాత కూడా అది నేటి రాజకీయ పరిస్థితులను చదువుతున్నట్లే అనిపిస్తుంది..” 58 జనధర్మో…

అసమర్ధుని దుర్మద విజృంభణ!

53 .యంయస్ ఆచార్య ఘాటైన సంపాదకీయం వరంగల్‌ వాణి తేది: 22-4-1986  ఆరునూరైనా సభ్యసమాజం అసహ్యించుకున్నా, పాకిస్తాన్‌ను కుత్తుకబంటిగా సాయుధం చేయటానికే అమెరికా నిశ్చయించుకున్నది. 300 కోట్ల డాలర్ల విలువ చేసే ఆధునిక యుద్ధ పరికరాల్ని అత్యంతాధునిక యుద్ధ విమానాలుగా ఎంచబడే ఎఫ్‌-16 విమానాల్ని అమెరికా పాకిస్తాన్‌కు అందచేయటం జరుగుతుందని రీగన్‌ ప్రకటన వల్ల బోధపడుతుంది. …

జనధర్మే వరంగల్‌ ‌వాణి

తెల్లవారుఝామున చదువరుల ఇంటిముందు పత్రికను ప్రతిరోజూ అందించేందుకు, కొన్ని గంటల దాకా సైకిల్‌ ‌తొక్కుకోవలసిందే.ఎడిటర్‌ అయ్యే దాకా చిన్నప్ప• •నుంచే సైకిల్‌ ‌తొక్కడమే జీవితం. నాన్నకు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. కడుపు పట్టుకుని పక్క అరుగుమీద పడి నొప్పి ఆగేదాక నిలబడేది. నొప్పి తగ్గిన తరువాత కాస్సేపు సైకిల్‌ ‌నడిపేది. నాన్నను తలుచుకోగానే నాకు…