అర్హులందరికీ పథకాలు అందించడమే సర్వే ఉద్దేశం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్, నవంబర్ 22: అర్హులం దరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడమే సమగ్ర ఇంటింటి కుటు ంబ సర్వే ప్రధాన ఉద్దేశమని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఈ సర్వే దోహదపడుతుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.శుక్రవారం మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో, కాచిగూడ చెప్పల్ బజార్ కాలనీలలో…