Tag Maoist

మావోయిస్టులకు మరో దెబ్బ

-కీలక నేత రాంధెర్‌తో పాటు పలువురు లొంగుబాటు మావోయిస్టులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కీలక నాయకుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్‌ ‌కూడా ఉన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాలను కలిపిన ఎంఎంసీ జోన్‌లో రాంధెర్‌ ‌కీలకంగా పని చేస్తున్నారు.…

ఛత్తీస్గఢ్ లో 10 మంది మావోయిస్ట్ లు లొంగుబాటు

ఛత్తీస్‌గ‌ఢ్‌లో ప‌దిమంది మావోయిస్టుల లొంగుబాటు – అవ‌సాన ద‌శ‌కు మావోయిస్టు ఉద్య‌మం రాయ్‌పూర్/సుక్మా, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 28: బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ తగిలింది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ  సీనియర్ సభ్యుడు చైతు అలియాస్ శ్యామ్ దాదా సహా పది మంది మావోయిస్టులు శుక్రవారం సుక్మా జిల్లాలో భద్రతా దళాల ముందు…

మూకుమ్మ‌డి లొంగుబాటుకు మావోయిస్టులు సిద్ధం

– స‌హ‌క‌రించే ప్ర‌భుత్వం వ‌ద్ద లొంగిపోతాం – ఈసారి పీఎల్‌జీ వారోత్స‌వాలు జ‌ర‌ప‌బోము – స్పెష‌ల్ జోన‌ల్ క‌మిటీ ప్ర‌తినిధి అనంత్ లేఖ‌  తమకు ఏప్రభుత్వం సహకరిస్తే వారివద్దే లొంగిపోవడానికి తాము సిద్దంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ (ఎంఎంసి) ప్రతినిధి అనంత్‌  లేఖ విడుదలచేసారు.ఆయుధాలను వొదిలేసేందుందుకు భారత కమ్యూనిస్ట్‌ పార్టీ మావోయిస్ట్‌…

మరో 6 నెలల పాటు కాల్పులు విరమణ.

 లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 03 : “గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేసారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ…

జార్ఖండ్ లో ఎన్ కౌంటర్

ముగ్గురు మావోయిస్టులు మృతి. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్, సొరెన్ ఉన్నారు. భద్రాచలం , ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : జార్ఖండ్ రాష్ట్రంలోని హజారి బాగ్ దట్టమైన అడవి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భద్రత బలగాలకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో…

ముగిసిన మావోయిస్టు చ‌ర్చ‌ల క‌మిటీ ప్ర‌స్థానం

Maoist

ఒక్కొక్కరిగా నేలకొరిగిన అగ్ర‌నేత‌లు  నాడు రామ‌కృష్ట‌, మొన్న సుధాక‌ర్, ర‌వి అలియాస్ గ‌ణేష్‌  మావోయిస్టు పార్టీకి కోలుకోని దెబ్బ‌ ర‌వి మ‌ర‌ణంతో ఉలిక్కిప‌డిన‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా  స్వ‌గ్రామం వెలిశాల‌లో విషాద ఛాయ‌లు జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, వెలిశాల గ్రామం ఉలిక్కిపడింది. నాడు విప్లవ…

సిపిఐ (మావోయిస్టు) దళ సభ్యుని అరెస్ట్

సి పి ఐ (మావోయిస్ట్) పార్టీ కోల్ బెల్ట్ ఏరియా లో తన ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా….  సి కా స కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖని కి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అరెస్ట్ చేసి వారి ప్రయత్నాలు రామగుండం కమిషనరేట్ పోలిసులు ఆదిలోనే తిప్పి కొట్టడం జరిగిందని  రామగుండం పోలీస్ కమిషనర్…

ఇద్దరు మావోయిస్టు పార్టీ సాంకేతిక నిపుణుల టీం సభ్యుల  అరెస్ట్

రామగుండం,ప్రజాతంత్ర,డిసెంబర్ 02:  మంచిర్యాల జోన్  జైపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇందారం గ్రామంలో  ఒక ఇంట్లో శనివారం   నిషేదిత సీపీ ఐ  (మావోయిస్ట్) పార్టీ, టెక్నికల్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ టెక్నికల్ టీమ్ క్యాడర్, డి . గంగాధర  రావు అలియాస్  నర్సన్న అలియాస్  బక్కన్న అలియాస్  వెంగో దాదా మరియు అతని భార్య భవానీ అలియాస్  సుజాత…

గద్దర్ కు విప్లవ జోహార్లు..: మావోయిస్టు మాజీ నేత జంపన్న

భూస్వామ్య పెట్టుబడి దారి దోపిడీ అణిచివేత లకు వ్యతిరేకంగా తల ఎత్తిన నక్సల్ బరీ శ్రీకాకుళ విప్లవ తిరుగు బాటు లో ఆవిర్భవించిన విప్లవ గానమే గద్దర్.  నక్సల్ బరీ శ్రీకాకుళ ఉద్యమాలు శతృవు దాడి లో దెబ్బ తినగా  పునర్ నిర్మాణం కోసం పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు  కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య 1974 లో …