Tag ktr

కరీంనగర్‌కు నయాపైసా పనిచేయని బండి

కనీసం ఓ గుడి కూడా తీసుకుని రాలేదు నన్ను అడిగేతి వేయిపనులు చెబుతా బండి ఒక్క పనైనా చేసాడేమో చెప్పాలి మూడేండ్లయినా మూడు కోట్ల పనులు లేవు కరీంనగర్‌లో వివిధ అభివృద్ది పనులకు కెటిఆర్‌ ‌శంకుస్థాపన బండి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు.…

తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు..

కేటీఆర్ ప్రగతి భవన్ రోడ్లెందుకు మూసివేశారు…?: ఎంపీ అర్వింద్ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,మార్చి 17: హైకోర్టు ఆదేశించినా బిజేపి ఎమ్మెల్యేలను అసెంబ్లీలో రానివ్వలేదని, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూని అయిందని ఎంపి ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈటెల రాజేందర్ గెలుపును కేసిఆర్ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. వెయ్యి కోట్ల నల్లధనం, నాలుగు వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చినా హుజురాబాద్…