Tag KTR Updates

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు సన్నాహాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌ లో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా కీలక నేతలు హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో…

ధీరత్వానికి ప్రతీక సర్దార్‌ ‌సర్వాయి పాపన్న

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ పాపన్న గౌడ్‌ ‌వర్ధంతి సందర్భంగా నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2 : ‌తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్‌ ‌సర్వాయి పాపన్న గౌడ్‌ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ ‌వర్ధంతి సందర్భంగా కేటీఆర్‌ ‌నివాళులర్పించారు. రాజకీయ, సామాజిక సమానత్వం కోసం…

అసెంబ్లీలో కేటీఆర్‌ ‌వర్సెస్‌ ‌భట్టి

కమీషన్‌ ‌లేనిదే పనులు కావడం లేదంటూ కేటీఆర్‌ ఆరోపణలు నిరూపించకపోతే.. క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి డిమాండ్‌ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదోరోజు వాడీవేడిగా కొనసాగాయి. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది.. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌.. ‌డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం…

39 సార్లు దిల్లీకి వెళ్లినా ప్రయోజనమేంటి?

ఇప్పటి వరకు ఒక్క రూపాయి తేలేదు రేవంత్‌ ‌దిల్లీ పర్యటనలపై కేటీఆర్‌ ‌విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పదేపదే దిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్‌ ‌రెడ్డి మొత్తం 39 సార్లు దిల్లీకి వెళ్లినప్పటికీ,…

అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్‌ ‌హాజరు

స్వాగతించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వొచ్చారు.  ఈ సందర్భంగా కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే గత పదిహేను నెలలుగా ప్రధాన ప్రతిపక్షనేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదన్న విమర్శల నేపథ్యంలో.. ఈసారి అసెంబ్లీకి హాజరుకావాలని…

తెలంగాణలో తిరోగమనంలో వ్యవసాయం

నీళ్లు లేక..కరెంట్‌ ‌రాక రైతన్నకు ఇక్కట్లు మరోమారు కాంగ్రెస్‌పై మండిపడ్డ  కేటీఆర్‌ కాంగ్రెస్‌ ‌పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నదని  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సాగుకు సరిపడా నీళ్లు లేక, విద్యుత్‌ ‌కోతలతో అన్నదాత బోరున విలపిస్తున్నా పట్టించుకునే నాథులు లేరని అన్నారు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న తల్లడిల్లిపోతున్నాడు. ఏం చేయాలో…

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం

ప్రభుత్వ అవినీతిపై చీల్చి చెండాడాలి బిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం   ప్రభుత్వ అవినీతిపై, ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాల్సిందేనని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు  దిశానిర్దేశం చేశారు.  మంగళవారం అధినేత కేసీఆర్…

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయ్‌..

˜అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ˜ఫార్ములా కేసులో మళ్లీ నోటీసులు వొచ్చే అవకాశం ˜బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 10 : అబద్ధాలతో పాలన ఎక్కువ కాలం సాగించలేమని.. దానిని ప్రజలు గ్రహించినప్పుడు మూల్యం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని  తెలిపారు. అందుకే…

15 ‌నెలల్లోనే ..రూ. 1.65 లక్షల కోట్ల అప్పు

అప్పులు చేసి జేబులు నింపుకుంటున్న సీఎం రేవంత్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 5 : నాడు బీఆర్‌ఎస్‌ ‌చేసిన అప్పులపై ప్రశ్నించిన కాంగ్రెస్‌ ‌పార్టీ.. నేడు 15 నెలల కాలంలోనే రూ. 1.65 లక్షల కోట్లు అప్పులు చేశారని మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు.  నాడు అప్పు చేసి 70…

You cannot copy content of this page