Tag kishan reddy

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తారా?

Kishan Reddy

ఆ మండలాలను అప్పగించిన పాపం బీజేపీదే కాళేశ్వరంపై రేవంత్ దుష్ప్రచారాన్నే వల్లెవేశారు నాడు ప్రశంసలు.. నేడు రాజకీయ లబ్ది కోసం అబద్ధాలు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూనే గొంతు కోస్తారా రాజ్యసభలో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలతో, చరిత్ర వక్రీకరణలతో…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ చిల్లర అయ్యిందా?

Jagga reddy

కేటీఆర్​కు త్యాగాల విలువ తెలియదు.. యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రమే  కాంగ్రెస్ కు విమర్శించడం అవగాహన రాహిత్యామే..  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  హైదరాబాద్, ఆగస్ట్ 22: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చిల్లర అయ్యిందా.. అని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వ కుం ట్ల తారక రామారావు పై…

ఉద్య‌మంలో పాల్గొన్న ఏకైక జాతీయ పార్టీ బీజేపీ

BJP

 1200 మందికి పైగా యువ‌త ప్రాణ‌త్యాగాలు  బీఆర్ ఎస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ   నిజాయ‌తీ పాల‌నే మా ల‌క్ష్యం   కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 2:  అన్ని పార్టీలకన్నా ముందుగా బీజేపీ(BJP) తెలంగాణ‌ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నదని, జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీనేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి జి. కిషన్…

స్థిత ప్రజ్ఞత కలిగిన నేత డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్‌.. : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 27 : భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నన‌ట్లు కేంద్ర‌మంత్రి జి.కిష‌న్‌రెడ్డి (Kishan reddy ) ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డాక్టర్ మన్మోహన్ దిల్లీ ఎయిమ్స్‌ లో చికిత్స…

మారింది పాలకులే.. పాలన కాదు..

దోపిడీలో బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌దొందూ దొందే కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి ‘6 గ్యారంటీలు.. 66 మోసాలపై బీజేపీ ఛార్జ్ ‌షీట్‌ ‌విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 :  ‌తెలంగాణలో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. ‘కాంగ్రెస్‌…

కులాలు, భాష పేరుతో ప్రజల్ని విభజించడం దురదృష్టకరం

మొదటిసారి హైదరాబాద్‌ ‌వేదికగా ‘లోకమంథన్‌ ‌భాగ్యనగర్‌-2024’ వనవాసీ, గ్రామవాసీ, నగరవాసీ కలిస్తేనే భారతవాసీ 22న ప్రారంభించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము 21న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుచే స్టాల్స్ ‌ప్రారంభం జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంగా బిర్సా ముండా జయంతి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి లోకమంథన్‌-24‌కు అన్ని వర్గాల…

విజ‌య‌ద‌శ‌మి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాలి..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌స‌రా శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. దేశవ్యాప్తంగా దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయమ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. దసరా పండగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటుగా మనకు బాధ్యతలను కూడా గుర్తుచేస్తుంద‌ని, సత్యం, సదాచార మార్గంలో…

రతన్ టాటా మృతి పట్ల పలువురు ప్రముఖుల సంతాపం..

Ratan Tata Death

ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త : కేసిఆర్ సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర : భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం, పద్మ విభూషణ్ రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బిఆర్ఎస్ అధినేత సంతాపం ప్రకటించారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు,…

బీజేపీ వెంటే జ‌మ్మూ ప్ర‌జ‌లు.. గ‌తంలో కంటే ఎక్కువ సీట్లు, వోట్లు

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 8 : జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌లు బిజెపి వెంటే ఉన్నార‌ని, గ‌తంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామ‌ని కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ముక్త జమ్మూకశ్మీర్ సాధనలో తాము విజయం సాధించామ‌ని, కేంద్ర పార్టీ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో…