Tag kishan reddy

స్థిత ప్రజ్ఞత కలిగిన నేత డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్‌.. : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 27 : భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నన‌ట్లు కేంద్ర‌మంత్రి జి.కిష‌న్‌రెడ్డి (Kishan reddy ) ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డాక్టర్ మన్మోహన్ దిల్లీ ఎయిమ్స్‌ లో చికిత్స…

మారింది పాలకులే.. పాలన కాదు..

దోపిడీలో బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌దొందూ దొందే కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి ‘6 గ్యారంటీలు.. 66 మోసాలపై బీజేపీ ఛార్జ్ ‌షీట్‌ ‌విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 :  ‌తెలంగాణలో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. ‘కాంగ్రెస్‌…

కులాలు, భాష పేరుతో ప్రజల్ని విభజించడం దురదృష్టకరం

మొదటిసారి హైదరాబాద్‌ ‌వేదికగా ‘లోకమంథన్‌ ‌భాగ్యనగర్‌-2024’ వనవాసీ, గ్రామవాసీ, నగరవాసీ కలిస్తేనే భారతవాసీ 22న ప్రారంభించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము 21న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుచే స్టాల్స్ ‌ప్రారంభం జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంగా బిర్సా ముండా జయంతి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి లోకమంథన్‌-24‌కు అన్ని వర్గాల…

విజ‌య‌ద‌శ‌మి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాలి..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌స‌రా శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. దేశవ్యాప్తంగా దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయమ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. దసరా పండగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటుగా మనకు బాధ్యతలను కూడా గుర్తుచేస్తుంద‌ని, సత్యం, సదాచార మార్గంలో…

రతన్ టాటా మృతి పట్ల పలువురు ప్రముఖుల సంతాపం..

Ratan Tata Death

ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త : కేసిఆర్ సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర : భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం, పద్మ విభూషణ్ రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బిఆర్ఎస్ అధినేత సంతాపం ప్రకటించారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు,…

బీజేపీ వెంటే జ‌మ్మూ ప్ర‌జ‌లు.. గ‌తంలో కంటే ఎక్కువ సీట్లు, వోట్లు

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 8 : జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌లు బిజెపి వెంటే ఉన్నార‌ని, గ‌తంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామ‌ని కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ముక్త జమ్మూకశ్మీర్ సాధనలో తాము విజయం సాధించామ‌ని, కేంద్ర పార్టీ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో…

మోదీపై రాహుల్ వ్యాఖ్యలు అర్థరహితం..

కాంగ్రెస పార్టీ అధ్యక్ష బాధ్యతలు మోసే సత్తా ఆయనకు లేదు.. అలాంటి వ్యక్తికి మోదీని విమర్శించే హక్కు ఎక్కడిది? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీలో ఆత్మవిశ్వాసం తగ్గిందని,తమ కారణంగానే అది జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పడం హాస్యాస్పదమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ పై 140 కోట్ల మంది…

దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంపు

స్వయం సమృద్ధి సాధించేలా కృషి బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, జూన్‌ 13 : బొగ్గు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విదేశాలపై ఆధారపడే రోజులు పోయేలా చూస్తామని అన్నారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని  కిషన్‌రెడ్డి అన్నారు. అధికంగా…

బిఆర్ఎస్ గుండాలు విచక్షణారహితంగా దాడి..: కిషన్ రెడ్డి

ఖండించిన కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జీ .కిషన్ రెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచార నిమిత్తం కెసిఆర్ వస్తుండంతో బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి నెల్లికల్ లిఫ్ట్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుంటే బిఆర్ఎస్ గుండాలు విచక్షణారహితంగా దాడి చేసారని..ఈ దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కేంద్రమంత్రి, బిజెపి…

You cannot copy content of this page