Tag kcr

జాతీయవాదం ఎత్తుకున్నందుకే …ఈడీ, సీబీఐ దాడులు ..!

‘‘ ‌నేడు మోదీ  అదే ఫ్యూడల్‌ ‌పాలనను పునరుద్ధరించడానికి ఏకంగా హిట్లర్‌ ‌పాలనా కొనసా గిస్తున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నారు. దానిపై తిరుగుబాటే శరణ్యమని భావించిన  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌బీజేపీకి ప్రత్యమ్నాయం బీఆర్‌ఎస్‌ ‌మాత్రమేనని, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అసమ్మతి స్వరాలు ఆదిలోనే అణచివేయాలనీ, ఏదోరకంగా భయోత్సవాన్ని సృష్టించడం కోసం బీజేపీ మౌత్‌…

తప్పు ప్రభుత్వానిది… శిక్ష నిరుద్యోగ యువత కా…?

‘‌గ్రూ-1 పరీక్షకు 2 లక్షల 80 వేల మంది, ఏఈ పరీక్షకు 55 వేల మంది, ఏఈఈ (అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జినీర్‌) ‌పరీక్షకు 80 వేల మంది, డివిజినల్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ (‌డీఏఓ) పరీక్ష దాదాపు లక్ష మంది హాజరయితే త్వరలో నిర్వహించే గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4 ‌పరీక్షల కోసం దాదాపు 14 లక్షల మంది, టౌన్‌…

నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం…

నూతన సచివాలయంలో మంటలు.. దురదృష్టం అన్న    బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరం..అని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి..అని పేర్కొంటూ..తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం..…

జర్నలిస్టులతో ఉద్యమ సంబంధం ..

జర్నలిస్టులతో ఉద్యమ సంబంధం .. సమస్యలు పరిష్కరించుకుందామన్న సీఎం ఐజేయు జాతీయ సదస్సు కు ముఖ్య అతిథిగా సుముఖత దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు…

తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన కెసిఆర్‌

మరోమారు అందరూ కలసి ఉద్యమించాల్సిందే కవిత లిక్కర్‌ ‌స్కామ్‌పై విచారణలో తేలుతుంది గన్‌పార్క్ ‌వద్ద నివాళి అర్పించిన ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1:అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం మరిచిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్క హాని…

కూట్లో రాయితీయలేని వాడు..ఏట్లో రాయి తీస్తడా

తెలంగాణను పాలించలేని కెసిఆర్‌ ‌దేశాన్ని ఏలుతడా జీతాలు కూడా ఇవ్వలేక రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించాడు మునుగోడులో ఎగిరేది కమలం జెండానే బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌కేసీఆర్‌కు దేశ రాజకీయాలు నడిపించే చేసే సత్తా లేదని హుజూరా బాద్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణలోనే పాలన అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా…

అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ‌కృషి

తాండూర్‌కు 30 కోట్లతో నర్సింగ్‌ ‌కళాశాల ఏర్పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షకులుగా, వారధులుగా ఏఎన్‌ఎం‌లు, ఆశాలు ముందుండి పని చేయాలి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అమ్మ పాత్రలో ఆశా వర్కర్లు..వారి సేవలు మరువలేనివి : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి…

రాష్రానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయాలు

పోరాడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిలదీసేందుకు పార్లమెంటే సరైన వేదిక పార్లమెంట్‌ ‌సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్‌ఎస్‌ ఎం‌పిలకు సిఎం కెసిఆర్‌ ‌దిశానిర్దేశం రాష్ట్రాన్ని అణచివేయాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా…

భద్రాచలంకు హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామాగ్రి తరలించండి

సిఎస్‌కు సిఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరదలకు జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రక్షణ చర్యలు…