ప్రభుత్వ రంగ సంస్థల క్షీణత: ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ?

“జాతీయ ఆస్తులు కాపాడే బాధ్యత అవసరం. ప్రభుత్వం తరచూ చెప్పేది – “వాణిజ్యం చేయడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు” . అయితే సత్యం ఏమిటంటే, దేశ ఆర్థిక వ్యవస్థను సరిగా నడపలేని ప్రభుత్వం, ఉద్యోగాలు సృష్టించలేని ప్రభుత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడలేని ప్రభుత్వం జాతీయ ఆస్తులు అమ్మే హక్కు లేదు. భారత ప్రజా రంగం…


