Tag india

ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..5 కార్లు ధ్వంసం

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఆగి ఉన్న కారులో ఈ రోజు సాయంత్రం  పేలుడు సంభవించింది.పేలుడు కారణంగా ఆ కారుతో పాటు, దాని పక్కన ఉన్న 3 నుంచి 5 ఇతర వాహనాలు (కార్లు) కూడా మంటల్లో చిక్కుకుని ధ్వంసమయ్యాయి.  కొన్ని ప్రారంభ నివేదికలు ఒకరు మరణించినట్లు మరియు ఇద్దరు గాయపడినట్లు సూచించాయి.…

అమెరికాతో ఇంధన సహకార చర్చలు

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ  గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను తిరస్కరించింది. ట్రంప్ తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ “అటువంటి సంభాషణ జరిగినట్లు తమకు సమాచారం లేదని” స్పష్టం చేసింది. భారత్‌ చమురు…

ఇండియా ఫార్మా పరిశ్రమ కు అమెరికా షాక్..100 % సుంకాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఫార్మా దిగుమతులపై 100% సుంకాలు విధించడం మరియు చైనా భారతీయ ఔషధాలపై దిగుమతి సుంకాన్ని 30% నుండి 0%కి తగ్గించడం వంటి ఈ రెండు కీలక వాణిజ్య నిర్ణయాలు.. భారతీయ ఔషధాలపై అంతర్జాతీయ వాణిజ్య ప్రభావం ఈ రోజు చర్చనీయాంశం: ఇండియా ఫార్మా పరిశ్రమ కు అమెరికా షాక్,…

రాజకీయ చదరంగంలో .. 22 గజాల రణరంగం

‌”సూపర్‌ ఫోర్‌లోకి ఇండియా పాకిస్థాన్‌ చేరుకున్నాయి కాబట్టి, ఆనంద్‌ కు ఈ థాంక్‌ లెస్‌ జాబ్‌ సెప్టెంబర్‌ 21 ఆదివారం కూడా కొనసాగుతుంది. ఇండియా, పాక్‌ మరో సారి తలపడుతున్నాయి. సెప్టెంబర్‌ 28 నాటి ఫైనల్‌ లో కూడా ఈ రెండే తలపడే అవకాశాలు దండిగా ఉన్నాయి. ఈ రెండుదేశాల మధ్య ఏం జరిగినా, అది…

బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా..?

    పీపుల్స్ పల్స్ ,, సౌత్ ఫస్ట్ మీడియా ల సర్వే   జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం…

ముంబైలో ఐఫోన్ 17 విడుదల  సందర్భంగా హింసాత్మక ఘటనలు

ముంబైలో ఐఫోన్ 17 విడుదల సందర్భంగా హింసాత్మక ఘటనలు ముంబై బీకేసీ జియో సెంటర్‌లో శుక్రవారం ఉదయం ఐఫోన్ 17 సిరీస్ విడుదల కోసం భారీగా చేరుకున్న అభిమానుల ఉత్సాహం చివరికి అల్లర్లకు దారితీసింది. ఆపిల్ స్టోర్ ఎదుట పొడవైన క్యూలలో నిల్చున్న వందలాది మంది ఒకదశలో తోపులాటకు దిగారు. కొంతమంది దాడికి దిగడంతో అక్కడే…

రాజకీయ కాలకేయుల మితి మీరిన జోక్యం

 “ఒక్క ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంశంలో రాజకీయ జోక్యం మితిమీరడంతో పథకాల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులే కాంట్రాక్టర్లుగా అవతరించడం ఈ జాడ్యానికి మూల హేతువు. ఎన్నికల్లో నేతల గెలుపుకు కాంట్రాక్టర్లే పెట్టుబడుదారులు కావడంతో ప్రభుత్వాధి నేతలు కూడా…

పాకిస్తాన్‌కు సింధు నదీ జలాల నిలుపుదల సాధ్యమా?

  సింధు నదీ జలాల ఒప్పందం భారత్‌- పాక్‌ ల మధ్య 1960 లో కుదిరిన నీటి పంపిణీకి  సంబంధించిన ఒప్పందం. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని నెహ్రూ, నాటి పాక్‌ అధ్యక్షుడు ఆయూబ్‌ ఖాన్‌ లు సంతకాలు చేయడం జరిగింది. ఈ ఒప్పందంపై  ఇప్పటి ప్రపంచ బ్యాంకుగా పిలుస్తున్న అప్పటి ‘‘ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌…

ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ మధ్య బంధాలు  మారుతున్నాయా ?

2013లో సంఘ్ తన సభ్యత్వం కోసం 28,424 ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించింది. 2014లో మోదీ విజయం సాధించిన వెంటనే, సంఘ్ దరఖాస్తులలో అకస్మాత్తుగా పెరుగుదలను చూసింది, దాని ర్యాంకుల్లో అనేక రెట్లు పెరిగింది, ఆ సంవత్సరం 97,047 దరఖాస్తులు వొచ్చాయి, ఆ తర్వాత కూడా 2015లో 81,620, 2016లో 84,941 వొచ్చాయి. .స్వయంసేవకుల సంఖ్య పెరగడంతో…