Tag hyderabad

సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదం పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని. అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని మీడియా సమాచారం తో వెంటనే స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీ ని అదేశించారు.…

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం: 42 మంది భారతీయ యాత్రికులు మృతి ఈరోజు (నవంబర్ 17, 2025) తెల్లవారుజామున సౌదీ అరేబియాలో భారతీయ ఉమ్రా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుమారు 42 మంది యాత్రికులు సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాద వివరాలు: * తేదీ ,సమయం:…

రాజేంద్రనగర్‌లో విషాద ఘటన

– డ్రగ్స్ ఓవర్‌ ‌డోస్‌తో వ్యక్తి మృతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 6: ‌డ్రగ్స్ ‌భూతం యువతను పట్టిపీడిస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న అనేక మంది డ్రగ్స్ ‌భూతానికి బలైపోతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో తరచుగా డ్రగ్స్ ‌పట్టుబడటం కూడా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు…

 పొన్నం కామెంట్‌- కాంగ్రెస్‌కు మ‌రో త‌ల‌నొప్పి

గోపీనాథ్‌ ‌మరణించి కేవలం నాలుగు నెలలుమాత్రమే అవుతున్న తరుణంలో భార్యగా ఆమె దుఃఖించ‌డం సహజం. దాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎన్నికలకు లింక్‌ ‌పెట్టడాన్ని పలువురు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఏడుపు కృత్రిమమనడం నిజంగా ఎంతటి ఆమానవత్వమన్న విమర్శలు వస్తున్నాయి. ఆమె ఆగని దుఃఖాన్ని ప్రజల సానుభూతితో వోట్లను దండుకోవడానికి కారుస్తున్న కన్నీరన్న మంత్రి, ఆమె…

స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే

BC Reservations

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌ :  స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుద‌లైన నేప‌థ్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేష్లపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు…

4 ల‌క్ష‌ల సాదాబైనామాల‌పై త్వ‌ర‌లో నిర్ణ‌యం

కోర్టు స్టే తొలగిపోవడంతో ద‌ర‌ఖాస్తుల‌కు త్వ‌ర‌లో మోక్షం  ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల నిర్మాణం  రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : రాష్ట్రంలో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల (Integrated Registration Buildings) ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని…

అన్నవరం దేవేందర్ కు దాశరథి సాహిత్య పురస్కారం ప్రదానం

Annavaram Devender

రవీంద్రభారతిలో ఘనంగా దాశరథి శతజయంతి వేడుకలు హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22   హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు అన్నవరం దేవేందర్‌ (Annavaram Devendar) కు ప్రతిష్టాత్మక దాశరథి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని…

ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా పౌరులు ఉద్యమించాలి

Operation Kagar

సహజ వనరుల దోపిడీని అడ్డుకున్నందుకే మావోయిస్టులు, గిరిజనుల హత్యలు  ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ ముట్టడి, అరెస్ట్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 23 : కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆప‌రేష‌న్ క‌గార్ (Operation Kagar) ను ఆపాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు…

గాంధీ భ‌వ‌న్‌కు భ‌ద్ర‌త పెంపు

Gandhi Bhavan

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 3:  గాంధీభ‌వ‌న్‌ (Gandhi Bhavan) కు పోలీసులు భ‌ద్ర‌త పెంచారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో, ఇంటెలిజెన్స్ వర్గాల స‌మాచారం మేర‌కు ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చేప‌ట్ట‌నుండ‌టం, పార్టీలో ఆశావ‌హుల సంఖ్య ఎక్కువ‌, వున్న మంత్రిప‌ద‌వులు త‌క్కువ అయిన…

You cannot copy content of this page