దేశ ఆర్థిక పురోగతిలో యువత భాగస్వాములు కావాలి
స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3 : లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ -జై కిసాన్ నినాదానికి అటల్ బిహారీ వాజ్ పేయి జై విజ్ఞాన్ నినాదాన్ని జోడించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై అనుసంధాన్ నినాదాన్ని జోడించారని, ఇవన్నీ కూడా…