Tag ganesh immersion

పండుగల సందర్బంగా డీజే లతో అసౌకర్యం

DGP Jitendhar media conference

అయినా ..ప్రజలు భక్తులు ఎంతో సహకరించారు చిన్న చిన్న ఘటనలు మినహా గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి ప్రశాంతంగా ముగిసాయి మావోయిస్టు లు తెలంగాణకు వొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీడియా సమావేశంలో డీజీపీ జితేంధర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో మొత్తం 1,36,638 గణేష్ విగ్రహాలు నిమజ్జనం జరిగిందని.. చిన్న చిన్న ఘటనలు…

గణేష్‌ ‌నిమజ్జనం విజయవంతం: మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 18:   ‌గణేష్‌ ‌నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలో అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని, అందుకు వారి సేవలు అభినందనీయం అని గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి అన్నారు. నెల రోజుల నుండి జిహెచ్‌ఎం‌సి అధికారులు, శానిటేషన్‌ ‌కార్మికులు, సిబ్బంది, ముఖ్యంగా కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట…

నేటి గణేశ్‌ ‌నిమజ్జనం కోసం మెట్రో సేవలు

Metro services for today's Ganesh immersion

అర్థరాత్రి 1 గంటవరకు సర్వీసుల పొడిగింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌16: ‌హైదరాబాద్‌  ‌నగరంలో గణేశ్‌ ‌నిమజ్జనం దృష్ట్యా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ ‌రెడ్డి తెలిపారు.  17న అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని…

గణేష్‌ ‌శోభయాత్ర లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగవద్దు : కమిషనర్‌ ఆ‌మ్రపాలి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11:గణేష్‌ ఉత్స వాల సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రదేశాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇబ్బం దులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిహె చ్‌ఎంసి కమిషనర్‌ ఆమ్రపాలి కాట జోనల్‌ కమి షనర్లను ఆదేశించారు. బుధవారం అడిషనల్‌, జోన ల్‌ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో కమి షనర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.…

ఇండ్లకే పరిమితంకండి…: నగర పోలీసు కమిషనర్ 

  నేడు గణేష్ శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి.   దిగువ మ్యాప్‌లో చూపిన విధంగా శోభాయాత్ర  మార్గం లో కొనసాగుతుంది  మరియు ఆ మార్గంలో  ట్రాఫిక్‌ దాటడానికి అనుమతించబడదు అని నగర పోలీసు కమిషనర్ సీ వీ ఆనంద్ ట్వీట్ చేసారు. ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ ఇంటి లోపలే ఉండవలసిందిగా నేను…

నిమజ్జనాలను సిసి టివిల ద్వారా పర్యవేక్షించిన డిజిపి

శుక్రవారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎక్కడా ఆగకుండా వర్షంలోనే శోభాయాత్రలు కొనసాగాయి. గోల్కొండ, మల్లేపల్లి, రాజేంద్రనగర్‌, ‌శంషాబాద్‌, ‌గండిపేట్‌, ‌మెహిదీపట్నం, కార్వాన్‌, ‌లంగర్‌హౌస్‌, ‌చార్మినార్‌, అత్తాపూర్‌, ‌బండ్లగూడలో మోస్తరు వర్షం పడింది. హుస్సేన్‌సాగర్‌ ‌పరిసరాల్లోనూ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలువడంతో వాహనాలు స్తంభించాయి. వర్షాల కారణంగా పలుప్రాంతాల్లో…

గంగమ్మ ఒడికి గణపయ్య

శోభాయమానంగా సాగిన వినాయక నిమజ్జన యాత్ర అన్ని దారులూ ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపుకే భక్తుల కోలాహలంతో వసంతోత్సవ శోభ వర్షంలోనే కొనసాగిన శోభాయాత్ర…నిమజ్జనాలను సిసి టివిల ద్వారా పర్యవేక్షించిన డిజిపి ‌హైదరాబాద్‌ ‌నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం వేకవజాము నుంచే వేడుకగా మొదలయ్యింది. ఎక్కడ చూసినా కాషాయ జెండాలు..వినాయక ప్రతిమలతో కదలి వొస్తున్న వాహనాలు..వసంతోత్సావాన్ని…

సెలవు

రంగారెడ్డి, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌ ‌జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. శుక్రవారానికి బదులుగా ఈ నెల 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన…

నేడు వినాయక నిమజ్జనం

భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో నిమజ్జనాలు ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన గణేష్‌ ఉత్సవ సమితి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌8: ‌హైదరాబాద్‌ ‌నగరంతో పాటు తెలంగానలోని పలు జిల్లాల్లో గణేష్‌ ‌నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎక్కడికక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ ‌నగరంలో శోభాయాత్రగా తరలివచ్చే వినాయక విగ్రహాలను…

You cannot copy content of this page