Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmers

రైతులకు నష్టం చేసే నిర్ణయాలు కేంద్రం తీసుకోదు

రైతుల మద్దతుతోనే అధికారంలోకి వొచ్చాం కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి రైతులకు నష్టం చేకూర్చే ఏ నిర్ణయాన్నీ కేంద్రం తీసుకోదని కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తాము రైతుల మద్దతుతోనే కేంద్రంలో అధికారంలోకి…
Read More...

వ్యవసాయ చట్టాలపై ‘సుప్రీమ్‌’‌కు రైతులు

కార్పొరేట్లకు బలవుతామని పిటిషన్‌ ‌ధరల నిర్ణయం కోసం రైతు కమిటీలు వేయాలని వినతిి కొత్త వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌శుక్రవారం సుప్రీమ్‌కోర్టు గడప తొక్కింది. ఈ కొత్త చట్టాల వల్ల తాము కార్పొరేట్లకు బలవుతారని…
Read More...

దిల్లీ వీధుల్లో రైతుల ఆందోళనకు మూలమేమిటి?

పంజాబ్‌, ‌హర్యానా రైతులు దేశ రాజధాని చేరుకోటానికి ప్రయత్నం ఉధృతమైంది. మొదట అడ్డుకున్న మోడీ ప్రభుత్వం మెత్తబడి వారిని అనుమతించింది.. రైతుల ప్రయాణం టియర్‌ ‌గ్యాస్‌..‌ముళ్ల తీగలు..బారికేడ్స్ ఎత్తి పడేయటాలు దశ దాటాయి. ప్రజల్లో భావోద్వేగాలురేపే…
Read More...

దలారుల నుండి రైతన్నను కాపాడేదెవరు?

2020 సంవత్సరాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు. వలస కార్మికులు, రైతులు, ప్రైవేటు కొలువుల్లోవారు, సామాన్యుల బ్రతుకులు కోవిడ్‌-19 ‌వైరస్‌ ‌వలన అస్తవ్యస్తంగా మారాయి. ఇదిలాఉండగా, ప్రకృతి కన్నెర్రచేసిన అతివృష్టి నట్టేటముంచింది. కరోనా నేపథ్యంలో పల్లెలకు…
Read More...

దలారుల నుండి రైతన్నను కాపాడేదెవరు?

"రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్తిపంట కనీస మద్దతుధర క్వింటాలుకు 5,700 రూపాయలు ప్రకటిస్తే.. దిగుబడిని ట్రాక్టర్‌లో మిల్లుకు తీసుకెళ్లడం, ఆధార్‌ ‌కార్డ్, అకౌంట్‌ ‌నెంబర్‌ అన్నీ సమర్పించి, తీసుకెళ్ళిన వాహనాలకు కిరాయికట్టలేక తల ప్రాణం…
Read More...

రెవెన్యూ చట్టంలో మార్పుల పట్ల రైతుల హర్షం

భూ ప్రక్షాళనకు పాత రెవిన్యూ చట్టాన్ని రద్దు చేసి,భూమి హక్కుదార్లకు,రైతాంగానికి మేలు జరిగే విధంగా రూపొందించనున్న కొత్త రెవిన్యూ చట్టాన్ని రైతాంగం మొత్తం స్వాగతిస్తోందని,ఇటువంటి నిర్ణయం తీసుకున్న రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతాంగం…
Read More...

రైతులు అధునాతన వ్యవసాయంవైపు అడుగులు వేయాలి: మంత్రి

సూర్యాపేట, జులై23, ప్రజాతంత్ర ప్రతినిధి): వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పథకాలను రూపొందించారని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం…
Read More...

రైతులకు సంఘటిత శక్తిలోని బలమెంతో చూపించాలి ..: సి ఎం కెసిఆర్

‘‘తెలంగాణ రైతులు మార్పును అందిపుచ్చుకునే చైతన్యం కలిగిన వారు. అందుకే నియంత్రిత పద్ధతిలో సాగును వందకు వంద శాతం అమలు చేశారు. వానాకాలంలో మక్కలు వేయడం లాభదాయకం కాదు అంటే, ఎవ్వరూ మక్కలు వేయలేదు. ప్రభుత్వ ప్రయత్నాలు తమ కోసమే అని రైతులు…
Read More...

నియంత్రిత సాగు ఉజ్వల భవిష్యత్తు కు నాంది ..!

‘‘రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించింది. రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకే వానాకాలం పంటల సాగు చేస్తున్నారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదు. ఇది గొప్ప…
Read More...

ధాన్యం కొనుగోలుకేంద్రలలో రైతులు భౌతిక దూరం పాటించాలి

‌కుల్కచర్ల : ధాన్యంకొనుగోలు కేంద్రాలలో మాస్కులు, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని వికారాబాద్‌ ‌జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌ అన్నారు. మంగళవారం కుల్కచర్ల మండలంలోని పుట్టపహాడ్‌, ‌పీరంపల్లి వరి కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు.…
Read More...