దండకారణ్యంలో కాల్పుల మోత
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి అబూజ్మడ్లో భద్రతాబలగాల కూంబింగ్ భారీగా ఆయుధాల స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : ప్రశాంతంగా ఉన్న దండకారణ్యం మరోసారి తుపాలకు మోతతో దద్దరిల్లింది. ఇటు మావోయిస్టులు అటు పోలీసులు భీకర కాల్పులతో అక్కడ మరోమారు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గురువారం జరిగిన ఎన్ కౌంటర్లో…