Tag development

వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దిపై ప్ర‌త్యేక దృష్టి

ప్రాధాన్య‌తా క్ర‌మంలో ప‌నులు చేప‌ట్టాలి రెవెన్యూ, శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల…

రూ. 7వేల కోట్లతో భాగ్యనగరం అభివృద్ధి

తెలంగాణ మణిహారంగా రీజినల్‌ రింగ్‌ రోడ్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచే రాష్ట్ర ఖజానాకు 65 శాతం ఆదాయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడి ివివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 :   తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు పోతున్నామని, ప్రపంచంలోనే పోటీ పడుతున్న…

‘అభివృద్ధి’ పేరుతో వృక్ష సంహారం!

Deforestation in the name of 'development'!

నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం నినాదంగా మారింది. దేశ రాజధాని దిల్లీ  విషయమే తీసుకుంటే వాతావరణ కాలుష్యం అరికట్టే చర్యలు కానరావడం లేదు. కోర్టులు మొత్తుకుంటున్నా పట్టింపు లేదు. కాలుష్యం కారణంగా తాను వాకింగ్‌కు కూడా వెళ్లలేక పోతున్నానని సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ చేసిన వ్యాఖ్యలు గమనార్హం.…

కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే  ధర్మం వైపు కాట శ్రీనివాస్‌గౌడ్ నిలిచిండు అధర్మం వైపు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి  అశేష జనాధరణ కాట శ్రీనివాస్‌గౌడ్ సొంతం మెదక్‌లో 1100 పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత ఇందిరమ్మది కాట శ్రీనివాస్ గౌడ్ ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించండి  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పటాన్‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 26…

కాంగ్రెస్‌ ‌పార్టీతోనే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల అభివృద్ధి

: కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్‌ 28 : ‌దేశం, రాష్ట్రంలో ఏకైక సెక్యులర్‌ ‌పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీనని కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలు,  మైనార్టీ వర్గాలు మరింత బలోపేతం అయి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి…

చేసిన అభివృద్ధి చెప్పుకొని మూడోసారి ఎన్నికలకు

అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం •కులమత భేదాలు, వివక్ష లేకుండా జీవిస్తున్న ప్రజలు •పల్లెలు, పట్టణాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నాం •ఐటీ రంగంలో బెంగళూరును దాటేసిన హైదరాబాద్ •ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ •కేంద్రం ఇచ్చింది శూన్యం – కాంగ్రెస్, బీజేపీలకు అభివృద్ధిపై విజన్ లేదు •పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్…

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం కృషి

గత ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలను దూరంగా పెట్టేవి గౌహతిలో ఎయిమ్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ఈశాన్య రాష్ట్రాలకు గత ప్రభుత్వాలు చాలా దూరంగా ఉండేవని, వాటిని దగ్గరకు చేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  చెప్పారు. ఆయన శుక్రవారం అస్సాంలో బిహు…

ఆటోమోటివ్‌ ‌రంగం అభివృద్ధి కోసం సదస్సు

అవగాహన కార్యక్రమాల నిర్వహణ… అధునాతన ఆటోమోటివ్‌ ‌టెక్నాలజీ, వాహనాలు ప్రదర్శన రేపు ‘‘పంచామృతం దిశగా ‘‘ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి డాక్టర్‌ ‌మహేంద్రనాథ్‌ ‌పాండే హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 02: ‘‘పంచామృతం దిశగా’’ కార్యక్రమాన్ని రేపు ఫిబ్రవరి 4న మనేసర్‌లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్‌ ‌మహేంద్రనాథ్‌ ‌పాండే ప్రారంభిస్తారు. హర్యానాలోని…

సీమ అభివృద్ధ్దిపై లోపించిన చిత్తశుద్ధ్ది

కడప ఉక్కుపై తొలగని అనిశ్చితి సీమ ప్రాజెక్టులపై ఏళ్లు గడుస్తున్నా కానరాని పట్టింపు కడప,నవంబర్‌30 :  ‌తెలంగాణలో లాగే రాయలసీమలో కూడా ప్రత్యేక ఉద్యమ భావం వ్యాప్తి చెందుతోంది. పాలకుల వైఖరి కారణంగా నిరసన గళాలు వినిపస్తున్నాయి. విభజన తరవాత కూడా సీమకు న్యాయం జరగేలదన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో 30 శాతం,…

You cannot copy content of this page