Tag deputy cm

ఆత్మాభిమానం మచ్చుకైనా లేదా?

special story on gaddar awards

తెలంగాణ ఆత్మాభిమానం నినాదంతోనే అంత పెద్ద ఉద్యమం సుదీర్ఘకాలం పాటు సాగిందనేది నిర్వివాదాంశం. చాలా కష్టపడి, ఎన్నోనష్టాలకోర్చీ, ఉద్యమాన్ని అణచివేసేందుకు చేసిన కుట్రలన్నింటిని తట్టుకుని నిలబడి, ఎందరెందరో యువకులు నిరాశలో కూరుకుపోయి ఆత్మబలిదానాలు చేయగా వచ్చిన తెలంగాణ ఇది. మళ్లీ ఆంధ్రోళ్ల చెప్పులు మోయిస్తున్నారా  నా తెలంగాణ తో. ఎంత బాధో ఇది, ఎంత ఉక్రోషమో…

మీ నిజాయితీయే.. మీ విలువైన ఆస్తి

ఆర్థిక ఆరోగ్య భద్రత సీఏల చేతుల్లోనే ఉంది చార్టెడ్ అకౌంట్లకు కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ సీఏ విద్యార్థుల జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోందని డిప్యూటీ సీఎం భట్టి…

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించండి..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 :  దిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌ను సఫ్దర్‌ ‌జంగ్‌ ‌రోడ్డులోని ఆమె నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు.  రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు…

‌రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు బిఆర్‌ఎస్‌ ‌కుట్ర

తప్పు చేసి గొప్ప పనిలా మాట్లాడుతున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు అధికారం కోల్పోతే అమాయకులను బలిచేస్తారా.. •కేటీఆర్‌ ‌దిల్లీ ఎందుకు వెళ్ళావ్‌? ఎవరిని కలిసావ్‌? మహారాష్ట్ర ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఎం‌దుకు పోటీ చేయడం లేదు? •గవర్నర్‌ ‌మీద నమ్మకం ఉంది, చట్టం ప్రకారం ముందుకెళ్తాం లగచర్ల రైతులకు మంచి ప్యాకేజితో పాటు యువతకు ఉద్యోగాలు •అధికారులు భయపడకుండా…

విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం సాహసోపేత నిర్ణయం

విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపీతమైనదని స్టీల్, ఐరన్ పరిశ్రమల యజమానులు తెలిపారు. ఇది చార్జీలు పెంచితే రాష్ట్రాల్లోని స్టీల్, ఐరన్ పరిశ్రమలు మూసి వేసుకునే పరిస్థితి ఏర్పడేదని వివరించారు. బుధవారం ఐరన్ అండ్ స్టీల్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (tisma) ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును అభినందించారు. బుధవారం…

ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం గృహజ్యోతి పథకంతో పేదల ఇంటిలో వెలుగు నింపాం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచాం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ఖమ్మంటౌన్‌, ‌సెప్టెంబర్‌17, ‌ప్రజాతంత్ర : విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు…

పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం

రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పోస్టర్‌ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యంతో పాటు అన్ని రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఏంపానల్డ్‌ ఆసుపత్రిలో తక్షణమే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూసుమంచి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాల నందు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ…