Tag CPI

ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులే..

CPI

సమాజ స్థితిగతులను మార్చేది మార్క్సిజమే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు హనుమకొండలో సిపిఐ నిరంతర రాజకీయ పాఠశాల ప్రారంభం హనుమకొండ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని, సమ సమాజ నిర్మాణానికి మార్క్సిజమే దిక్సూచి అని, సిపిఐ ది నూరేళ్ళ చరిత్ర కలిగిన పార్టీ అని రాష్ట్ర…

ఎమ్మెల్యేలు పార్టీ మారితే పదవిని రద్దు చేయాలి

కాంగ్రెస్ తో ఐక్యత ఉన్నా సమస్యలపై పోరాటం హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హనుమకొండ : ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేల పదవిని తక్షణమే రద్దు చేసే విధానం రావాలని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని…

తెలుగు రాష్ట్రాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

కేంద్రం విభజన హామీలను నెరవేర్చాలి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి బీమదేవరపల్లి : తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగులో ఉన్న అన్ని సమస్యలకు ముఖ్యమంత్రుల సమావేశం శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) హనుమకొండ జిల్లా నిర్మాణ…

దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమన్యాయం

మత రాజకీయాలను తిరస్కరించిన దేశ ప్రజల సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు విజయవంతంగా ముగిసిన సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ధర్మ సాగర్ : దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమ న్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం…

భద్రాచలంలో సీపీఐ పార్టీ కనుమరుగు ….!

 టిఆర్ఎస్ పార్టీలో చేరనన్న రావులపల్లి రాంప్రసాద్. భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 10 :  భద్రాచలం డివిజన్లో సిపిఐ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. అందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో జిల్లా మంత్రి…

నామినేషన్‌ రోజే కూనంనేనికి భారీ షాక్‌

సిపిఐ కౌన్సిలర్ల రాజీ ‘నామాలు’ కెటిఆర్‌ సమక్షంలో కారెక్కిన కౌన్సిలర్లు కొత్తగూడెం, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్‌ అధినేత సమక్షంలో కారు ఎక్కుతారు అనే ప్రజాతంత్ర కథనం సత్య రూపం దాల్చింది. కాకపోతే వేదిక మారింది. హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్‌ సమక్షంలో బుధవారం…

సిపిఐ బిఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందాలు…!

నాడు ప్రజలు ఆదరించారు…నేడు దూరం చేసారు భద్రాచలం కమ్యూనిస్టుల కంచుకోట బద్ధలు సిపిఐ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగిస్తూనే బిఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందాలు…! నియోజకవర్గంలో పట్టుకోల్పోయిన సిపిఎం భద్రాచలం, ప్రజాతంత్ర:ఒకప్పుడు భద్రాచలం నియోజకవర్గంలో కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు. పేద ప్రజల పక్షాన పోరాడుతూ ఉండేవారు. క్రమక్రమంగా నియోజకవర్గంలో సిపిఐ, సిపియం పార్టీల గ్రాఫ్‌ తగ్గుతూ వొచ్చింది. 2023…

You cannot copy content of this page