Tag Congress government

బ‌న‌క‌చ‌ర్ల‌ను అడ్డుకొని తీరుతాం

Banakacharla Project

కృష్ణా, గోదావ‌రి జ‌లాల వాటాల‌పై రాజీ ప్ర‌స‌క్తే లేదు క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మైనా మేం లెక్క‌చేయం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి హ‌నుమ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11: బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) ను అడ్డుకుని తీరుతామ‌ని నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ స్ప‌ష్టం చేశారు. హ‌నుమ‌కొండ‌లో…

ప్రజాపాలన కాదు.. నిర్బంధ పాలన

కాంగ్రెస్‌ అంటేనే ఏమార్చడం పచ్చటి పొలాల్లో చిచ్చుపెడుతున్న రేవంత్‌  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,డిసెంబర్‌7: కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. నాడు ఫార్మా సిటీ అన్నారు, నేడు మాట మార్చి పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నారని విమర్శించారు. గిరిజనుల బిడ్డలను జ్కెళ్ల…

జర్నలిస్టులను ద‌గా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

వారి కుటుంబాల‌కు అన్యాయం చేయొద్దు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్  7 : రాష్ట్రంలో జ‌ర్నలిస్టుల ఇళ్ల స్థలాల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ద‌గా చేసింద‌ని మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శించారు. కరీంనగర్‌లో  జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను రద్దు చేయడంపై ఆయ‌న సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆగ్రహం వ్యక్తం…

కాంగ్రెస్‌ ‌కొరివితో తల గోక్కుంటోంది

హైడ్రా కూల్చివేతల్లో అంతా హిందూ బాధితులే కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌ ‌సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28: ‌చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఫోకస్‌ ‌పెట్టిన హైడ్రా జెట్ స్పీడ్‌తో కూల్చివేతలు చేపట్టింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పేదలకు చెందిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది మ‌రోవైపు హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హైడ్రా కూల్చివేతలపై…

రుణానికి ‘మాఫీ’ లేదు.. రైతుకు ‘భరోసా’ లేదు

Former minister Niranjan Reddy's criticism of the Congress government

ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన కౌలురైతుకు భరోసా ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పాలి ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేని పాలన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీమంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శలు ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రుణానికి ’మాఫీ’…

ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం గృహజ్యోతి పథకంతో పేదల ఇంటిలో వెలుగు నింపాం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచాం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ఖమ్మంటౌన్‌, ‌సెప్టెంబర్‌17, ‌ప్రజాతంత్ర : విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు…

కాంగ్రెస్‌ అప్పు‌లను బిఆర్‌ఎస్‌ ‌ఖాతాలో వేశారు

కాంగ్రెస్‌ ‌దుష్ప్రచారం చేస్తోంది మండిపడ్డ సిద్ధ్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు మెదక్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీసుకున్న అప్పును తెలివిగా బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ ఖాతాలో వేశారని రేవంత్‌రెడ్డి సర్కారుపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్‌లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందంటూ సీఎం రేవంత్‌, ‌కాంగ్రెస్‌ ‌చేస్తున్న…

తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

డిసెంబర్‌ 9న ప్రమాణ స్వీకారం ఖాయం కర్నాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని కర్నాటక  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడ నూటికి నూరు పాళ్లు ప్రభుత్వం తమదేనని అన్నారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రమాణస్వీకారం…

రాబోయేది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం..

దొరలకు, ప్రజలకు మధ్య పోటీ బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం ఒక్కటే..   అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు ఆరు గ్యారంటీలు తప్పకుండా నెరవేరుస్తాం ఆర్మూర్‌ ‌పర్యటనలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఆర్ముర్‌, ‌ప్రజాతంత్ర. అక్టోబర్‌ 20 : ‌రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్‌…