Tag cm revanth

నేడు కోకోకోలా గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌ప్లాంట్‌

 ‌ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌వెయ్యి కోట్లతె కోకో కోలా గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌ప్లాంట్‌ను సోమవారం సిఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభించనున్నారు. కోకో కోలా, థమ్స్ అప్‌ ‌వంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్‌ ‌బివరేజెస్‌ ‌సంస్థ బండ తిమ్మాపూర్‌ ‌ఫుడ్‌ ‌పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్‌ ‌యూనిట్‌…

లగచర్ల ఘటనకు సిఎం రేవంత్‌దే బాధ్యత

image.png వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌వికారాబాద్‌ ‌కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌పై, రెవెన్యూ అధికారులపై లగచర్లలో జరిగిన దాడి ఘటనపై కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. లగచర్లలో అధికారులపై దాడిని ఖండిస్తున్నామని, దాడికి కారణం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అని నరేందర్‌ ‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని, ఫార్మా కంపెనీ ఏర్పాటు చెయ్యొద్దని రైతులు ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే అరెస్ట్ ‌చేశారని చెప్పారు. పేద రైతులు ప్రాణం పోయినా భూములు ఇవ్వమని చెబుతున్నారని, ముఖ్యమంత్రి మొండిగా ప్రవర్తిస్తూ సోదరుల కోసం, సొంత బామ్మర్ది కోసం, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం కోసం అమాయక రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. భూ సేకరణ ఆపాలని, అమాయక రైతులను అరెస్టు చెయ్యొద్దని కోరారు. రాజకీయం చేయడానికి ఇప్పుడు ఎన్నికలు లేవని, అక్కడ అన్ని రాజకీయ పార్టీల రైతులకు భూములు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కలెక్టర్‌పై దాడి ఘటనలో తన అనుచరుడు సురేష్‌ ‌హస్తం ఉందని వచ్చిన ఆరోపణలపై కూడా పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. సురేష్‌ ‌తమ కార్యకర్త కాబట్టి మాట్లడాడని, ఆయనకు అక్కడ భూమి ఉందని, అందుకే ఆయన కూడా ప్రశ్నించాడని చెప్పారు. ఫార్మా కంపెనీ కాకుండా వేరే కంపెనీలు పెడితే స్వాగతిస్తామని, పేద రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాడుతామని పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

అనుచరుడు సురేష్‌కు భూమి ఉంది కనుకనే పోరాడుతున్నాడు కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌వికారాబాద్‌ ‌కలెక్టర్‌ ‌ప్రతీక్‌  ‌జైన్‌పై, రెవెన్యూ అధికారులపై లగచర్లలో జరిగిన దాడి ఘటనపై కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. లగచర్లలో అధికారులపై దాడిని ఖండిస్తున్నామని, దాడికి కారణం…

ప్ర‌తి ఒక్క‌రికి స‌మాన అవ‌కాశాలు క‌ల్పించ‌డమే తెలంగాణ మోడ‌ల్‌…

CM Revanth Reddy Interview

కుర్చీ కోసం విభ‌జ‌న రాజ‌కీయాలు దేశానికి మంచిది కాదు.. నేను కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశా…. నేను టీఆర్ఎస్‌లో ప‌ని చేయ‌లేదు.. ఇది బీజేపీ ఓట‌మి కాదు.. మోదీ ఓట‌మి. ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డి…. నేను కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశా…. నేను టీఆర్ఎస్‌లో ప‌ని చేయ‌లేదు… తెలంగాణ ఉద్య‌మం సాగుతున్న స‌మ‌యంలో…

ప్ర‌జ‌లంద‌రి హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తాం..

అంద‌రికీ క్యాన్స‌ర్ చికిత్స అందుబాటులోకి రావాలి దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్వ‌వంలో సీఎం రేవంత్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26 : రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రి హెల్త్ ప్రొఫైల్ ను డిజిట‌లైజ్ చేయ‌డానికి క‌స‌ర‌త్తు ప్రారంభించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం హైద‌రాబాద్ లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ను…

రైతుల కళ్ళలో ఆనందం కాదు..కన్నీళ్లు

mla harish rao

రాష్ట్రంలో రెండు రకాల వరదలు.. ఒకటి వర్షాలతో అయితే…రెండోది  సిఎం అబద్దాల వరద నా ఎత్తు గురించి మానేసి రైతుల గురించి ఆలోచించు.. సిఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రాష్ట్రంలో రెండు రకాల వరదలతో ప్రజలు తిప్పలు పడుతున్నారని, ఒకటి వర్షాలతో వొచ్చిన వరద…

మజ్లిస్‌కు భయపడుతున్న సిఎం రేవంత్‌

అం‌దుకే విమోచనోత్సవాలకు దూరం పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్‌ ‌విమర్శ ‌మజ్లిస్‌ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరుకావడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ‌విమర్శించారు. కేంద్రం నిర్వహించే వేడుకలకు ముఖ్యమంత్రి రాకపోవడం విచారకరమన్నారు. సీఎం రేవంత్‌ ‌విమోచన దినమని ఎందుకు పలకట్లేదని ప్రశ్నించారు. ఈ…

ఎవరికి భయపడి ఈ నిర్ణయం

విమోచన దినంపై రేవంత్‌ ‌వెనకడుగు కెసిఆర్‌కు నీకు తేడా లేదని రుజువయ్యింది సిఎం రేవంత్‌పై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహంచడంలో రేవంత్‌ ‌రెడ్డి భయపడుతున్నారని కాంగ్రెస్‌ ‌ప్రజా పాలనపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎవరికి భయపడి ఈ…

సీఎం రేవంత్‌ ‌ప్రోద్బలంతోనే కౌశిక్‌ ‌రెడ్డిపై దాడి

ప్రజా ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులకే రక్షణ లేదు.. ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రోద్బలంతోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని, రేవంత్‌ ‌రెడ్డి వెంటనే కౌశిక్‌ ‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని మాజీ…

తెలంగాణ నిఘా విభాగాల‌కు నిధులు కేటాయించండి…

అద‌న‌పు ఐపీఎస్ పోస్టుల మంజూరు చేయండి.. సీఆర్పీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటుచేయాలి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 4:  రాష్ట్ర స్థాయి అత్యున్న‌త నిఘా విభాగాలైన  తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్‌), తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) ఆధునికీక‌ర‌ణ‌కు…

You cannot copy content of this page