నేడు కోకోకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్
ప్రారంభించనున్న సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : వెయ్యి కోట్లతె కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ను సోమవారం సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కోకో కోలా, థమ్స్ అప్ వంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్…