Tag cm revanth reddy

వాస్తు పేరుతో రేవంత్‌ ‌పూటకో మార్పు..

వాస్తు దోషం ఉందని ఒక్క గేట్‌ ‌మార్చేందుకు రూ.4 కోట్లు ఖర్చు ఎక్స్ ‌వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : ‌సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేపడుతున్న వాస్తు మార్పులపై మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు స్పందించారు. నాడు కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రీన్‌ ‌టెక్నాలజీ,…

నేడు యాదాద్రికి సిఎం రేవంత్‌

‌పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు వలిగొండ వద్ద  మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ‌రాష్ట్ర సీఎం రేవంత్‌ ‌రెడ్డి తన జన్మదినం సందర్భంగా  కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు.. రాష్ట్రవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. అయితే.. పుట్టినరోజు వేళ.. సీఎం రేవంత్‌ ‌రెడ్డి షెడ్యూల్‌…

స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విద్యార్థుల‌కు చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేర్క‌న్నారు. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామ‌ని, టాటా ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామ‌ని తెలిపారు. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోంద‌ని, చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాల‌ని…

విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించ‌డ‌మే ల‌క్ష్యం

ఈనెల 14న‌ఫేజ్-2 కింద  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు అంద‌రికీ విద్య‌, వైద్యం, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాం.. పిల్ల‌ల్లో నైపుణ్యాల పెంపున‌కు స్కిల్ యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌తో ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లో విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించ‌డ‌మే త‌మ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో…

వనరుల సమీకరణ పై దృష్టి సారించాలి

నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్య సాధనకు చేరుకోవాలి   సమృద్ధిగా ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలి   రెవిన్యూ మొబిలైజేషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 06:  ప్రజలపై భారం మోపకుండా వనరుల సమీకరణ పై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచించారు. బుధవారం…

కుల గణనపై తప్పుడు ప్రచారాలు న‌మ్మొద్దు..

సంప‌ద‌ను అంద‌రికీ స‌మానంగా పంచ‌డ‌మే ల‌క్ష్యం కులగణన సర్వే కుల వివాదాలను రగిలిస్తుందనడం అర్ధరహితం రేషన్‌ ‌కార్డులు, పింఛన్లలో కోతలు విధించ‌బోం కులగణనపై ఎన్నికల ముందే రాహుల్‌ ‌గాంధీ ప్రచారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ‌కులగణన సర్వే కుల వివాదాలను రగిలిస్తుందన్న ఆరోపణలు అర్థ‌రహితమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క…

బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ఉండాలి..

హైడ్రాపై ఆందోళన వొద్దు ఎస్‌హెచ్‌ ‌గ్రూప్‌లకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : ‌బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం…

ఈ కులగణన మరొక ప్రహసనమా, ప్రయోజనకారా?

నిర్ణయాధికార స్థానాలలో ఉన్నవారి విధానాలే పాలన తీరుతెన్నులను నిర్దేశించినప్పటికీ, సాధారణంగా ఆ పాలనకు గణాంకాల పునాది ఉంటుంది. ప్రభుత్వ విధానాల ప్రకటనకైనా, అమలుకైనా, సంక్షేమ పథకాల అమలుకైనా ఆ విధానాలకు లక్ష్యంగా ఉండే ప్రజా సమూహాలు ఏమిటి, వారి జనాభా ఎంత, వారి అవసరాలు ఏమిటి, వారి ఆకాంక్షలు ఏమిటి, ఆ ఆకాంక్షలలో ప్రభుత్వం తీర్చగలిగినవేమిటి, అలా తీరిస్తే ప్రభుత్వ ఖజానా మీద పడే భారం ఎంత…

మనది రైజింగ్‌ ‌తెలంగాణ..

కుల గణన చేయాలంటే గుండె ధైర్యం కావాలి.. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ‌మనది రైజింగ్‌ ‌తెలంగాణ అని, కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామన్నారు. దేశానికి…