Tag CM Revanth Reddy updates

తెలంగాణలో ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌భారీ పెట్టుబడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్‌లోని ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూపై ఎస్‌టీటీ సీఈవో బ్రూనో సంతకాలు చేశారు. ఇప్పటికే హైటెక్‌ ‌సిటీలో ఓ డేటా…

కాంగ్రెస్‌ ‌కార్యాలయ ప్రారంభోత్సవంలో సిఎం

cm at opening ceremony of the Congress office

కుటుంబ సమేతంగా వొచ్చిన రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి15 : ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. గురు, శుక్రవారం రెండ్రోజులపాటు దిల్లీలోనే ఉంటారు. అనంతరం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళతారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్‌ ‌పెద్దలతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.…

 లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత త‌ప్ప‌నిస‌రి

సమర్థవంతంగా గ్రామ సభలను నిర్వ‌హించాలి: సి.ఎస్ శాంతి కుమారి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై స‌మీక్ష‌ హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి 15 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించే  గ్రామ సభల్లో ఆమోదం…

బీఆర్ఎస్‌ అంటే బి ‘ఆర్ఎస్ఎస్’

బిజెపి అంటే భారతీయ ఝూటా మాటల పార్టీ స్వాతంత్య్రానికి వ్య‌తిరేకంగా మాట్లాడే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి… మోహ‌న్ భాగ‌వ‌త్ పై మోదీ చ‌ర్య‌లు తీసుకుంటారా? దేశ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు వేదిక  ఏఐసీసీ కొత్త  కార్యాల‌యం: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ప్ర‌జాతంత్ర, జ‌న‌వ‌రి 15 : బీఆర్ఎస్ అనేది బీ ఆర్ఎస్ఎస్ అని, ఆ పార్టీ ఆర్ఎస్ఎస్…

పెట్టుబ‌డుల‌కు కేరాఫ్‌గా తెలంగాణ‌

రాష్ట్రంలో పెట్టుబడుల‌కు అనుకూలమైన వాతావ‌ర‌ణం హైద‌ర‌రాబాద్‌లో సానుకూల‌త‌ల‌ను వివ‌రించాలి. మన‌ పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తోంది.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు…

ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలి

తెలుగు ప్రజలకు సిఎం రేవంత్  సంక్రాంతి శుభాకాంక్షలు  కొత్త ఏడాదిలో వొచ్చే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ తొలిరోజు భోగి. ఈ సందర్భంగా  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. భోగిమంటలతో సమస్యలు తీరిపోయి ప్రతి…

వన్ ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణను తీర్చిద్దుకుందాం..

CM Revanth Reddy

విద్యాస‌గ‌ర్‌రావు అంద‌రికీ స్ఫూర్తినిచ్చారు. ముఖ్యమంత్రి ర‌వేంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12 : రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రం స‌మష్టిగా కృషిచేసి తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమిగా ను తీర్చిదిద్దుకుందామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆదివారం తాజ్‌క్రిష్ణ‌లో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు (Chennamaneni Vidya Sagar) రచించిన…

మద్యం కంపెనీల అనుమ‌తుల‌పై ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రించాలి

CM Revanth Reddy

నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే ప‌ర్మిష‌న్ ధ‌ర‌ల పెంపుపై కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదు.. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష రాష్ట్రంలో మద్యం సరఫరాకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త…

వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న‌

Caste census

 హైద‌రాబాద్‌ను ప్ర‌తిబింబించేలా వ‌రంగ‌ల్ అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు ఉండాలి..: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వ‌రంగ‌ల్ (మామూనూరు) విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు…