Tag Chhattisgarh

లొంగిపోయిన ద్రోహుల వ‌ల్లే పార్టీకి తీర‌ని న‌ష్టం

Chhattisgarh

రాత్రిపూట 20 వేల మంది పోలీసు బలగాలతో నంబలా టీం వీరోచిత పోరాటం  రోజంతా 5 విడతల్లో ఎన్‌కౌంటర్ల నుంచి సుర‌క్షితం  21న ఉదయం ఫైనల్ క‌గార్ ఊచకోతలో నంబలా వీర మరణం  లొంగిపోయిన ద్రోహులే సమాచారం ఇచ్చారు  ప్రజలు, విప్లవకారుల హత్యలకు ప్రభుత్వం ప్రణాళికలు  ప్ర‌భుత్వ‌ ఊచకోతను ఖండించండి!  పాకిస్తాన్ తో కాల్పుల విరమణపై…

మేము శాంతి చర్చలకు సిద్దం

బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలి సాయుధ బలగాలను వెనక్కి రప్పించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన మావోయిస్టు పార్టీ  లేఖ విడుదల చేసిన భారత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి అధికార ప్రతినిధి అభయ్‌ భద్రాచలం,ప్రజాతంత్ర,ఏప్రిల్‌  02 : మావోయిస్టు పార్టీపై జరుగుతున్న కాల్పుల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారని అందుకు కారణంగా తాము శాంతి చర్చలకు…

ఛత్తీస్‌ఘడ్, సుక్మా జిల్లాలో బద్రతా బలగాల పై మావోయిస్టుల మెరుపు దాడి..

Maoists attack on army forces in Chhattisgarh

 భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 03 : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుప్మా జిల్లాలో ని జాగరగుండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న సైనికులపై మావోయిస్టులు మరణాయుధాలతో విరుచుకుపడ్డారు.. గాయపడిన సైనికులు కరటం దేవా, సోధి కన్నగా పోలీసులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రధమ చికిత్స కోసం జాగురుగుండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. సుక్మా…

ఛత్తీస్‌ఘడ్‌లో హృదయ విదారక ఘటన

కూతురు శవంతో పది కిలోమీటర్లు నడిచిన తండ్రి ఘటనపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం రాయ్‌పూర్‌, ‌మార్చి 26 : ఓ తండ్రి తన కుమార్తె శవాన్ని భుజాలపై వేసుకుని దాదాపు పదికిలోమీటర్లు పరుగెత్తిన హృదయ విదారక ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది. కూతరు మృతదేహాన్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్ ‌సౌకర్యం కల్పించక పోవడంతో ఆయన విధిలేక…