Tag Budget‌ Highlights

బడ్జెట్‌ ‌లో తెలంగాణ పై సవతి ప్రేమ ..!

 ఇటీవల కేంద్ర బడ్జెట్‌ ‌లో రూ.50, 65, 345 లక్ష కోట్లు ప్రవేశపెట్టితే తెలంగాణకు కేటాయింపులు చేయడానికి తెలుగు కోడలికి చేతులు రాలేదు. ‘దేశమంటే మట్టి కాదోయ్‌.. ‌దేశమంటే మనుషులోయ్‌’ అనే  గురజాడ మాటలు తెలంగాణ పై నీటి మూటలు అన్నట్లుగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి 20సార్లు దిల్లీ వెళ్లి వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం…

దేశమంటే మనుషులోయ్‌..!

‌సున్నా శాతం పేదరికం : ఆలోచనల్లో లక్ష్యాల దార్శనికత ను జోడించి, అంకెల్లో 50 లక్షల కోట్లకు పైగా చూపిస్తూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనదేశం గురించి గురజాడ వారి మాటలతో ‘‘దేశమంటే మట్టి కాదోయ్‌/‌దేశమంటే మనుషులోయ్‌ అం‌టూ 2047 వంద ఏళ్ళ స్వాతంత్య్ర భారత్‌ ‌ముఖచిత్రాన్ని ఆశావాదపు దృక్పథంతో ఆవిష్కరించారు ఆర్థిక మంత్రి…

కేంద్ర బడ్జెట్‌ ‌లో వివక్షపై వెల్లువెత్తిన నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ఆందోళనలు బీజేపీ ఎంపీలు, మంత్రుల రాజీనామాకు డిమాండ్‌ తెలంగాణ కేంద్ర మంత్రులు చవటలు.. దద్దమ్మలని వ్యాఖ్య జనగామలో  ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: కేంద్ర బడ్జెట్‌ ‌లో  తెలంగాణపై వివక్ష చూపారంటూ కాంగ్రెస్‌ ‌నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసలు చేపట్టారు. ఏఐసిసి, టిపీసిసి…

బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు పెద్దపీట

ఉచిత బస్సు, గ్యాస్‌, విద్యుత్‌ పథకాలకు నిధులు మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర అభివృద్దికి తోడ్పాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన ఆరు గ్యారంటీలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. అధికారంలోకి వొచ్చిన కొన్నాళ్లకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల…

తలసరి ఆదాయంలో మనమే మిన్న

కానీ జిల్లాల మధ్య తీవ్ర అంతరం రంగారెడ్డి జిలా తలసరి ఆదాయం రూ.9,46,862 ఉంటే…వికారాబాద్‌లో రూ.1,80,241 హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ..తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు…

2024-25 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు

వ్యవసాయానికి రూ.72,659 కోట్లు ఉద్యానశాఖకు రూ.737కోట్లు పశుసంవర్ధశాఖకు రూ.1,980కోట్లు రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రూ. 723కోట్లు గృహజ్యోతికి రూ.2,418కోట్లు ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836కోట్లు పంచాయతీ రాజ్‌, గ్రావిూణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు రూ.1,525 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 2,736 కోట్లు ఎస్సీ సంక్షేమం రూ.33,124కోట్లు ఎస్టీ సంక్షేమం…

ఆత్మస్తుతి..పరనింద

అంకెల గారడీ తప్ప మరోటి లేదు ఎన్నికల హావిూలకు ఎగనామం బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆసాంతం ఆత్మస్థుతి, పరనింద తప్ప మరేవిూ లేదని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. బడ్జెట్‌…

You cannot copy content of this page