Tag BRS Party updates

హైదరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌ ‌వద్ద ఉద్రిక్తత

పోలీసులతో బిఆర్‌ఎస్‌ ‌నేతల వాగ్వాదం సిపికి ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్న హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌ ‌వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.సీపీ ఆఫీస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూసైబరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌…

నిబంధనలు తుంగలో తొక్కారు

పిఎసి ఛైర్మన్‌ ‌పదవి అరికెపూడికి ఎలా ఇస్తారు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌వేముల ప్రశాంతరెడ్డి నిలదీత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 :  ‌ప్రజాపద్దుల కమిటీ పీఏసీ ఛైర్మన్‌ ‌పదవి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్‌ ‌మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌ప్రశాంత్‌ ‌రెడ్డి ఖండించారు. పీఏసీ ఛైర్మన్‌ ‌పదవి ప్రతిపక్షానికి…

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేం

వర్థంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ‌తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన…

తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం

పార్టీ మారిన వారు మాజీలు కాక తప్పదు అప్రజాస్వామిక ప్రభుత్వానికి చెంపపెట్టు హైకోర్టు తీర్పుపై బిఆర్‌ఎస్‌ ‌హర్షం వ్యక్తం చేసిన బిఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌వ్యాఖ్యానించారు. నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్‌, ‌కడియం శ్రీహరి,…

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోండి

నాలుగు వారల్లోగా నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా కేసు స్పీకర్‌ ‌కార్యాలయాన్ని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 9(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ ‌కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది. పార్టీ మారిన…

ప్రతిపక్షంపై కక్షతో అభివృద్ధ్దికి అడ్డు

9 నెలలుగా అభివృద్ధ్ది నిరోధక ఎజెండా స్పెషల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ఫండ్స్ ‌నిలిపివేత ట్విట్టర్‌ ‌వేదికగా హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధ్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని విమర్శించారు. రేవంత్‌ ‌రెడ్డి…

రుణమాఫీ వాపస్‌ ‌పేరుతో కొత్త డ్రామా

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: ‌కేసీఆర్‌ ‌రైతును రాజును చేస్తే.. రు అనుమానిస్తూ వేధిస్తున్నారని కెటిఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తంచేశారు. సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని, ఇచ్చేది పక్కన బెట్టి వాపస్‌ ‌దృష్టి సారించారని విమర్శించారు. ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు పెడుతున్నారన్నారు.  సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌పేరుతో రైతులను అవమానిస్తున్న రేవంత్‌ ‌సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌…

తెలంగాణకు అక్కరలేని విగ్రహాలను తొలగిస్తాం

మరోమారు హెచ్చరించిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్28: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మరోసారి మండిపడ్డారు. సోనియాగాంధీని దెయ్యం, పిశాచి, బలి దేవత అని అన్న నువ్వా రాజీవ్‌ ‌గాంధీ ద ప్రేమ ఒలకబోసేది అని విమర్శించారు. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యి ఇవాళ రాజీవ్‌గాంధీ ద నువ్వు…

కవిత బెయిల్‌పై రాజకీయపార్టీల సెటైర్లు

   ( మండువ రవీందర్‌రావు ) మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ముద్రపడిన బిఆర్ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్‌ ‌మంజూరు చేయడంతో బిఆర్ఎస్‌ ‌వర్గాలు సంబరాలు చేసుకుంటుంటే బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు సెటైర్లు విసురుతున్నాయి. దిల్లీ  మద్యం కేసుకు సంబందించి మొత్తంగా 164 రోజులపాటు కవిత  నిర్బంధ జీవితాన్ని గడిపిన విషయం…