Tag breaking news

జగన్‌ తిరుమల పర్యటన రద్దు..

cancelled jagan tirumala visits

నా మతమేమిటని అందరూ అడుగుతున్నారని..నా మతం మానవత్వ మని కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోవాలని జగన్‌ సవాల్‌ చేశారు. దేవుడి దగ్గరకు వెళ్తూంటే ఏ మతం అని అడుగుతారా అని ప్రశ్నించారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత జగన్‌ విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిక్లరేషన్‌ అంశంపై స్పందించారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్‌…

తగ్గిన దిగుబడులు…పెరిగిన ధరలు

Decreased yields...increased prices

వంటింట్లో ఉల్లి ఘాటు తప్పేలా లేదు…  ధరలకు క్లళెం పడేదెప్పుడు? ఉల్లి ఘాటు క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో పెరిగిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. వందరూపాయలకు చేరుకుంటుందని వ్యాపారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. దీంతో కొనుగోళ్లు పెంచుకుంటున్నారు. ఇది నిజమన్నట్లుగా గత నాలుగైదు రోజులుగా కిలోకు ఐదు రూపాయల చొప్పున పెరుగుతోంది. ఇటీవల 25 రూపాయలు ఉన్న ధరలు…

పారిశ్రామిక ప్రగతిపై నీలినీడలు!

Blue shadows on industrial progress

రూపాయి క్షీణతతో భారమవుతున్న దిగుమతులు.. ఆర్థిక మందగమనానికి చికిత్స అవసరం మన దేశంలో ఉద్యోగాలు దక్కక ఎంతోమంది విదేశాలకు వెళ్లినా వారికి అక్కడ భరోసా దక్కడం లేదు. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన భారతీయలు ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అటు ఉద్యోగాలు దొరక్క..ఇటు బ్యాంకు రుణాలు కట్టలేక తలపట్టుకుంటున్నారు. పోనీ దేశానికి వొచ్చి…

ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పట్టింపు ఏదీ?!

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా  పెరుగుతున్న నిరుద్యోగం మోదీ అధికారంలోకి వొచ్చిన తరవాత గత పదేళ్లు పాలన అవినీతిరహితంగా సాగుతుందన్న పేరు వొచ్చింది. అలాగే సాహసోపేత నిర్ణయాలు కూడా తీసుకుని సత్తా చాటింది. అయోధ్య, కాశ్మీర్‌, ట్రిపుల్‌ తలాక్‌ విషయల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపోతే ఇంకా పట్టిపీడిస్తున్న సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా…

అసంఘటిత కార్మిక శక్తి..

ఒక ఉద్యమం పుట్టింది. అది మధ్యప్రదేశ్‌ లోని ఛత్తీస్‌ ఘడ్‌ ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌ గఢ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌ పూర్‌, దుర్గ్‌,…

మాది నిర్మాణం.. మీది విధ్వంసం

డబుల్‌ ఇళ్ల నిర్మాణమే ఇందుకు సాక్ష్యం ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌ ‌పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని వందల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అనేక మందికి నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా మూసి పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా…

మూసీ పరీవాహకంలో మార్కింగ్ మొద‌లు..

అధికారుల సర్వేపై స్థానికుల ఆగ్రహం ఇక్కడి నుంచి పోయేది లేదని హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ‌రాజధానిలో మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేపట్టారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. హైదరాబాద్‌ ‌జిల్లా పరిధిలో 16…

కొత్త ఇంజనీర్లకు కాళేశ్వరం ఓ ప్రయోగశాల

మ్యాన్ మేడ్ వండర్ ఎలా కూలింది..? అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందే..     రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి.. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది.. ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల ప్ర‌దానోత్స‌వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26 : నీళ్లు, నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే…

చాకలి ఐలమ్మకు సిఎం ఘన నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌26: ‌తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు రాష్ట్రం యావత్తూ ఘనంగా నివాళి అర్పించింది. పార్టీలకు అతీతంగా పలువురు ఆమెను స్మరించుకున్నారు. జూబ్లీహిల్స్ ‌నివాసంలో ఆమె చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె పోరాటాన్ని స్మరించుకున్నారు.