Tag breaking news

రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పిస్తాం..

CM Revanth visited the company in Kongarakalan

మరిన్ని పెట్టుబడులు పెట్టండి.. ఫాక్స్‌ కాన్‌ చైర్మన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి భరోసా.. కొంగరకలాన్‌లో కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్‌   హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 :  కొంగరకలాన్ ఫాక్స్ కాన్ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో క‌లిసి సోమావ‌రం సంద‌ర్శించారు. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్…

క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు

తెలంగాణలోనే కొనసాగించాలని రిక్వెస్ట్ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌14: ‌తెలంగాణ కేడర్‌కు చెందిన పలువురు ఐఏఎస్‌ అధికారులను డీవోపీటీ ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఏపీలో రిపోర్ట్ ‌చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలుగురు ఐఏఎస్‌ అధికారులు సోమవారం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆ‌మ్రపాలి,…

సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ‌పరువు నష్టం దావా

Minister Konda Surekha made sensational comments on ktr

18 వ తేదీకి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌14: ‌రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్‌ ‌మెజిస్ట్రేట్‌ ‌కోర్టులో సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ…

పట్టుకుని వెళ్ళి కాల్చి చంపారు

మైనింగ్‌ ‌కంపెనీల కోసమే ఆపరేషన్‌ ‌కగార్‌.. ‌ ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ విడుదల ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబరు 14: ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. దంతెవాడ నారాయణపూర్‌ ఎన్‌ ‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్ట్‌లు అమరులయ్యారని.. గోవాడి, బొండోస్‌, ‌తుల్తులి అటవీ ప్రాంతంలో ఎన్‌ ‌కౌంటర్‌ ‌జరిగిందని, కార్పొరేట్‌ ‌మైనింగ్‌…

దివ్యాంగుల కోసం జాబ్‌ ‌పోర్టల్‌ ‌

Job portal for disabled people

వారి అర్హతను బట్టి ఉద్యోగాలు ప్రైవేట్‌ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు దివ్యాంగుల పరికరాల కోసం ఈ ఏడాది బ్జడెట్లో రూ. 50 కోట్లు ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ..: మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌14: ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. పంచాయతీరాజ్‌ ‌గ్రాణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ…

దేశ వ్యాప్తంగా 150 ఆలయాల అభివృద్ధి

యువత  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు న్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్ లోని భద్రకాళి దేవస్థానంలో అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా కిషన్ రెడ్డికి…

ప్రొఫెసర్‌ సాయిబాబాకు ప్ర‌ముఖుల నివాళి

Celebrities Tribute to Professor Saibaba

గొప్ప మేధావిని కోల్పోవడం బాధాకరమని వ్యాఖ్య గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసుల అనుమతి నిరాకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 14 : ప్రముఖ విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ రచయితగా గుర్తింపు పొందిన సాయిబాబా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కు సోమవారం మౌలాలి డివిజన్ జవహర్ నగర్ లోని శ్రీనివాస్ హైట్స్ లో…

ఈ మౌనం ఎందాకా?

Concerns about KCR's silence.. Criticism

కెసిఆర్‌ మౌనంపై ఆందోళనలు .. విమర్శలు ప్రస్తుత రాజకీయాల్లో కెసిఆర్‌ పేరెత్తకుండా మాట్లాడే పరిస్థితిలేదు. నేటికి ఇరవై నాలుగేళ్ళుగా ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజల మధ్య  నలుగుతూనే ఉన్నారు. రాష్ట్రం నుండి దిల్లీ  వరకు ఆయన చర్చలేకుండా రాజకీయాలులేవన్న పరిస్థితిని కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక్కసారే మౌనవ్రతం దాల్చడాన్ని ఎవరూ ఊహించుకోలేకపోతున్నారు. ఈ ఇరవై…

నిత్య నిర్బంధ వేధింపులకు బలైన ప్రొ.సాయిబాబా

 ‌రాజ్యమా సిగ్గుపడూ..! నువ్వు బలితీసుకున్నది ఒక మానవతావాదిని. ప్రొ.సాయిబాబాను భౌతికంగా లేకుండా చేయగలిగావు, కానీ ఆయన స్ఫూర్తిని చంపే శక్తి నీకుందా.! సోక్రటీస్‌ ‌దగ్గర నుండి అంటోనియో గ్రాంసీ, ఆ తర్వాత ఎందరో ప్రజా మేధావులను, ఉద్యమకారులను చంపగలిగావు కానీ వాళ్ల దారిని చెరిపేయగలిగావా.! అది మీ వల్ల అవుతుందా.! చరిత్ర ఏం చెబుతుందో తెలియదా.!…