Tag breaking news

ఏపీలో ప్రజలకు సేవ చేయలేరా?

న్యూదిల్లీ, అక్టోబర్ 15: ఏపీలో ప్రజలకు సేవ చేసేందుకు మీకు ఇబ్బంది ఏమిటని ఐఏఎస్‌ అధికారులను క్యాట్‌ ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్టాల్రకు వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్‌,…

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో మోగిన ఎన్నికల నగారా

మహారాష్ట్రలో నవంబర్‌ 20న ఒకే విడతలో పోలింగ్‌ జార్ఖండ్‌లో నవంబర్‌ 13, 20న రెండు విడతల్లో ఎన్నికలు రెండు రాష్టాల్ల్రోనూ నవంబర్‌ 23న ఓట్ల లెక్కింపు ఉత్తరప్రదేశ్‌లో 9 అసెంబ్లీ స్థానాలకు 13న ఉప ఎన్నిక కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడి ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్‌డెస్క్‌ అక్టోబర్‌15:  మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల…

దేశం కోసం రాజ‌కీయాల‌క‌తీతంగా ప‌నిచేస్తాం..

Navy Radar Center

నేవీ రాడ‌ర్ కేంద్రంపై అపోహ‌లు వ‌ద్దు.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దేశ ర‌క్ష‌ణ కోసం రాజ‌కీయాల‌కు అతీతంగా కేంద్రంలో క‌లిసి ప‌నిచేస్తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు.…

నేడు ఎపి కేబినేట్‌ భేటీ

AP Cabinet meeting today

పలు కీలక నిర్ణయాలపై చర్చ నేడు  ఉదయం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది. వరదప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్టేష్రన్‌ ఫీజుల మినహాయింపుపై నిర్ణయించే అవకాశముందని సమాచారం. అలాగే చెత్త పన్ను…

పోలీసుల‌ను శ్రమ దోపిడీకి గురి చేస్తున్న ప్ర‌భుత్వం

పోలీస్ స్టేష‌న్ల నిర్వ‌హ‌ణ‌కు నిధులివ్వాలి.. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించ‌డం ఆందోళ‌న‌క‌రం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పోలీస్ కానిస్టేబుల్ లకు జరుగుతున్న శ్రమదోపిడీపై  నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వొచ్చాక ఊసరవెల్లిలా మారి శ్రమదోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు మండిప‌డ్డారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్స్…

భద్రతా వ్యవస్థపై నిందలెందుకు…

security system

ప్రతి రాజకీయ నాయకుడికి తన పరిధిలో తన వర్గానికి చెందిన ప్రజల హక్కులకు భంగం వాటిల్లితే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలియచేసే హక్కు ఉంటుంది. లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్‌, జ్యుడీషియరీ మధ్య బయటకు కనపడని సున్నితమైన విభజన రేఖ ఉంటుంది. ఎవరి పరిధిలోవారు తమ విధులను నిర్వహించాలి. విధి నిర్వహణలో ఘర్షణ తలెత్తినా, వైఫల్యాలను ఎండగట్టాలన్నా, సంబంధిత…

అడ్డూ అదుపులేని ధరలపై ఏదీ నియంత్రణ!

గత దశాబ్ద కాలంగా  కోట్లాదిమందిని పేదరికం నుంచి విముక్తం చేసామని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెబుతున్నారు.  దేశం ఆర్థిక అభివృద్దిలో దూసుకుని  పోతోందని అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. వీటిని పట్టించుకోవడం లేదు. అంతెందుకు అంత్యోదయ అన్నయోజన కింద సరఫరా చేసే ఉచిత బియ్యం పథకాన్ని వచ్చే డిసెంబర్‌ వరకు పొడిగించారు.…

రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు

Assembly Election 2024

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులతో సమావేశం    హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్15:  ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన ఘటనల నేపథ్యంలో అగ్నిమాపక శాఖకు చెందిన 10 బృందాలు, తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లోని 10 కంపెనీలను వినియోగించి తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి…

రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పిస్తాం..

CM Revanth visited the company in Kongarakalan

మరిన్ని పెట్టుబడులు పెట్టండి.. ఫాక్స్‌ కాన్‌ చైర్మన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి భరోసా.. కొంగరకలాన్‌లో కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్‌   హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 :  కొంగరకలాన్ ఫాక్స్ కాన్ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో క‌లిసి సోమావ‌రం సంద‌ర్శించారు. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్…