Tag bjp

నేడు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు 

ప్రారంభించనున్న జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నేడు..శుక్రవారం.. ఘట్ కేసర్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగనున్నాయి.. ఈ సమావేశాలకు సుమారు వెయ్యిమంది ముఖ్య నాయకులు హాజరవుతారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా  సమావేశాలు ప్రారంభిస్తారని తెలుపుతూ పార్టీ…

గిరిజన యూనివర్శిటీ ఆలస్యానికి కారణం కేసీఆర్‌

బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ ఏనాడు హామీ ఇవ్వలేదు.. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణకు గత పదేళ్లుగా అన్యాయం జరుగుతోందని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అన్నారు.గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన…

బండి సంజ‌య్ కు ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ సంపూర్ణ మద్దతు : కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల

ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్-హాజలెట్ హోటల్’ న్యూ జెర్సీలో లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ బండి సంజ‌య్ ను హిందు హృదయ్ సామ్రాట్ ఫైర్ బ్రాండ్ గా, పవర్ బ్రాండ్ గా, తెలంగాణ బీజేపీ ఇమేజ్ ట్రాన్స్ఫార్మర్ బ్రాండ్ గా, నలభై యేండ్లు…

బీజేపీ అధికారం లోకి వొస్తుంది..

 ఖమ్మం ‘ రైతు గోస – బీజేపీ భరోసా’ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. మోదీ ని మరోసారి ప్రధానమంత్రిని చేయాలంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి..అని బీజేపీ అగ్ర నాయకుడు,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఖమ్మం లో ఆదివారం రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన…

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తప్పుడు ప్రచారం

  *బిజెపి పై మంత్రి హరీశ్ రావు ఫైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదికగా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాళేశ్వరం నిర్మాణంలో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదని, తెలంగాణ…

రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ ..

ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు  తెలంగాణ రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో   బిందు సేద్యం కోసం ఆదివారం  ఒకేరోజు 763…

నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం…

నూతన సచివాలయంలో మంటలు.. దురదృష్టం అన్న    బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరం..అని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి..అని పేర్కొంటూ..తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం..…

నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదిక

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 17: ‌స్వలాభం కోసం కాకుండా.. రాష్ట్ర భవిష్యత్‌ ‌కోసమే బూర నర్సయ్య గౌడ్‌ ‌బీజేపీలో చేరుతున్నారు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రెండు రోజుల క్రితం టీ ఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన డా.బూర నర్సయ్య గౌడ్‌ ఇం‌టికి సోమవారం వెళ్లిన బండి సంజయ్‌ ఆయనను పార్టీ లోకి ఆహ్వానించారు…

నేటి నుంచి బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 4 విడత ప్రజాసంగ్రామ పాద యాత్ర

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ పాద యాత్ర నాల్గవ విడుత నేటి నుంచి ప్రారంభంకానుంది. గాజులరామం చిత్తారమ్మ ఆలయంలో  ఉదయం 10.00 గం. పూజ,ఆశీర్వాదం తరువాత  ఉదయం 11.00 గంటలకు బహిరంగ సభ మరియు పాదయాత్ర రాంలీలా మైదాన్, కుత్బుల్లాపూర్ నుండి   ప్రారంభం కానుంది. బండి సంజయ్ కుమార్…