ఒంటరి పోరుకు బీజేపీ నిర్ణయం !!

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒంటరిగానే బరిలోకి దిగుతుందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి వరకు బీజేపీ సొంతంగా బలపడటం కంటే మిత్రపక్షాలపైనే ఎక్కువగా ఆధారపడిందనేది కాదనలేని చారిత్రక సత్యం.…



