Tag bhadrachalam

భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

*కన్నుల పండుగ స్వామి వారికి వసంతోత్సవం, డోలోత్సవం. భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 04 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 19వ తేదీ నుండి వసంతపక్ష ప్రయుక్త తిరుకల్ కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.27వ తేదీ శుక్రవారం నాడు శ్రీ స్వామి వారి కల్యాణ…

ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా..విద్యార్థులకు తీవ్ర గాయాలు

  60 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు..   వైద్యం నిమిత్తం భద్రాచలం హాస్పిటల్ కు తరలింపు. భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఉన్న కేఎల్ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు మణుగూరు నుండి పాల్వంచకు వెళ్తూ మొండికుంట సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటన…

ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది మృతి

అదుపుతప్పి లోయలో పడిన ప్రైవేటు బస్సు 15 మంది మృతి – గాయపడిన వారిని భద్రాచలం హాస్పిటల్ తరలింపు. భద్రాచలం/ చింతూరు , ప్రజాతంత్ర,, డిసెంబర్ 12 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. భద్రాచలం…

తెలంగాణా భవన్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం

తెలంగాణ భవన్ ను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మణుగూరులో హై టెన్షన్… తెలంగాణ భవన్ లో ఫర్నిచర్ ను దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్ 02: మణుగూరు మండలంలోని తెలంగాణ భవన్ వద్దా హై టెన్షన్ నెలకొంది. . గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది ఎమ్మెల్యే…

భద్రాద్రిలో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

Bhadradri

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 30. : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri kothagudem ) జిల్లా భద్రాచలం. శ్రీసీతారామచంద్ర స్వామివారి వసంత పక్ష తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నవాహ్నిక మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. తొలుత పవిత్ర గోదావరి నది నుంచి పుణ్య జలాన్ని తీర్ధబిందెతో మేళతాళాల మధ్య తీసుకువచ్చి నిత్య కళ్యాణ మండపంలో ఉత్సవ…

భద్రాచలం రాముల వారి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం

భద్రాచలం , ప్రజాతంత్ర , మార్చి 23. : ఏప్రిల్ 6 తేదీన జరగనున్న శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి,7 జరగనున్న మహా పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండా సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు. ఆహ్వానం పలికారు. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి…

ప్రపంచ శాంతికి శ్రీ రామ్ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ ఖగోళ యాత్ర

•ఆగస్ట్  17న ప్రారంభమై సెప్టెంబర్ 17న యాత్ర ముగింపు •2016 నుండి అమెరికాలో శ్రీ భద్రాద్రి రామాలయ కార్యక్రమాలు •శ్రీరామ్ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ అర్చకులు పద్మనాభచార్యులు  అమెరికాలోని అట్లాంటాలో నిర్మాణం అవుతున్న శ్రీభద్రాద్రి రామాలయం తరపున ప్రపంచ శాంతి కోసం ఖగోళ యాత్ర(భూ మండల ప్రదక్షణ యాత్ర) నిర్వహిస్తున్నట్లు అమెరికాలోని అట్లాంట నగరంలోని శ్రీ…

కమనీయం గోదా రంగనాధుల కల్యాణం

  కల్మషం లేని భక్తికి భగవంతుడే పరవశించి పోతాడు పరమ భక్తితో భగవంతుణ్ణే పొందిన ధన్యురాలు గోదాదేవి భద్రాచలం, ప్రజాతంత్ర , జనవరి 14 : శ్రీ అహోబిలం మఠం వేదికగా శ్రీ గోదా రంగనాథ కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు,నృసింహసేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా.…

రహదారుల మరమ్మతు వెంటనే చేపట్టాలి

*-పీఆర్,ఆర్&బి శాఖల ఈఈలను ఆదేశించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు* ప్రజాతంత్ర కథనానికి స్పందన   మణుగూరు, ప్రజాతంత్ర, జనవరి 14 :మణుగూరు-ఏటూరునాగారం ప్రధాన రహదారులతో పాటు, నియోజకవర్గంలోని ఇతర ప్రధాన రహదారులు, గ్రామాలలో రహదారులపై ఉన్న గుంతలు పూడ్చి రహదారులకు మరమ్మతు పనులు వెంటనే చేయించాలని పీఆర్,ఆర్&బి శాఖల ఈఈలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు…