తెలంగాణాపై ఆంధ్ర పెత్తనానికి తెగింపు

“తెలంగాణ అనే పదం 14వ శతాబ్దం నాటి తెల్లాపూర్ శాసనంలో స్పష్టంగా ఉన్నది. అక్బర్ నామా గ్రంథంలోనూ ఫజల్ రచనల్లో ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనిపిలిచారు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మధ్యాహ్నం ఉన్న ఈ భూభాగాన్ని త్రిలింగాణం అనగా,కాలక్రమంలో తెలంగాణగా మార్పు చెందింది. ఇలాంటి చారిత్రిక, సాహిత్య ఆధారాలు కోకొల్లలు. కాలగమనాన్ని ఏ మాత్రం పరిశీలించాలనే…

