Tag Agriculture Minister Tummala Nageshwara Rao

వరి సాగులో తెలంగాణ అగ్రస్థానం

హైదరాబాద్‌,  ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 15 : ‌వరి సాగు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోటీ 53లక్షల మెట్రిక్‌ ‌టన్నుల దిగుబడితో సన్న రకాలు 25నుంచి 40లక్షల ఎకరాలకు పెరిగిందని వివరించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ ‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్నాలకు బోనస్‌ ‌ప్రకటించడమే అందుకు కారణమన్నారు.…

రామయ్య నడయాడిన నేల…

పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత మాస్టర్‌ ‌ప్లాన్‌తో రామాలయం అభివృద్ధి అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  సమీక్ష వరదలకు నష్టపోయిన పంటలకు, ఇండ్లకు నష్టం అంచనాకు ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ‌దక్షిణ భారతదేశంలోనే పేరు గాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలంకు వొచ్చే భక్తులకు గోదావరి…

You cannot copy content of this page