Tag agri news

వ‌రిపొలాల్లో ప‌చ్చిరొట్ట పైర్ల‌ను విత్తుకోవాలి

farmers

 రైతుల‌కు వ్య‌వ‌సాయ సంచాల‌కుల సూచ‌న‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 31: ఈసారి నైరుతి రుతుప‌వ‌నాలు తెలంగాణ‌లోకి ప‌దిహేను రోజులు ముందుగా ప్ర‌వేశించిన నేప‌థ్యంలో, యాసంగి వ‌రి పండించిన రైతులు (farmers) ఇప్పుడు త‌మ పొలాల్లో ప‌చ్చి రొట్ట పైరుల‌ను విత్తుకోవాల‌ని వ్య‌వ‌సాయ సంచాల‌కులు సూచించారు. మే 26న రాష్ట్రంలోకి ప్ర‌వేశించిన రుతుప‌వ‌నాలు, 28వ తేదీనాటికి రాష్ట్రమంతా…

నాణ్య‌మైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు పంపాలి

waragnal News

వ‌రంగ‌ల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్, ప్రజాతంత్ర : హార్వెస్టెర్ ద్వారానే రైతులు వరికోతలు చేస్తున్నందున హార్వెస్టర్ బ్లోయర్ స్పీడ్ 18-20 RPM ఉండే విధంగా వాటి యజమానులు చూసుకుంటే తాలు, చెత్త పోయి కొనుగోలు కేంద్రాల వద్దకు నాణ్యమైన వడ్లు వొస్తాయని ఫ‌లితంగా రైతులకు మంచి ధర (రూ.2830) వస్తుందని వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్…

వరి దిగుబడిలో తెలంగాణ‌ రికార్డ్

uttam kumar reddy

150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి అవకాశం యావత్ భారత దేశంలోనే ఇంత దిగుబడి ఇదే ప్ర‌థ‌మం 10 నెలల్లో 11,537.40 కోట్ల రుణభారం తగ్గింపు దాన్యంకొనుగోలులో అధికారులు అప్రమత్తంగా ఉండాలి రైతులను ఆందోళన పరచకండి మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : వరి దిగుబడిలో తెలంగాణా…