Tag తెలుగు వార్తలు

ర్యాలీలలో డీజే లకు అనుమతి ఉందా కమిషనర్ గారూ ..?

hyderabad city commissioner cv anand on dj sound system

ఈ నెల 17 న గణేష్ నిమజ్జనం,రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వివాదాస్పద సెప్టెంబర్ 17 మరియు మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసినయని పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకున్నది. గణేష్ నవరాత్రులు సందర్భంగా మండపాల వద్ద నివాసితులకు నిర్వాహకులు కలిగించిన అసౌకర్యం ను పోలీసులు నివారించలేక…

డిండిలో చిక్కుకున్న చెంచులను కాపాడిన సిబ్బంది

రెస్క్యూ ఆపరేషన్‌లో చురుకుగా పనిచేసిన పోలీసులు పోలీసుల పనితీరును అభినందించిన డిజిపి జితేందర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: తెలుగు రాష్టాల్రను వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. అనేక ప్రాంత ప్రజలు వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నదీ తీర ప్రాంతలోని ప్రజలు అవస్థలు వర్ణనాతీతం. బాధితుల సహాయార్ధం పోలీసులు సైతం రంగంలోకి దిగారు. తాజాగా డిరడీ నది నీటిలో…

ఈ మరణాలకు కారకులెవరు..?

ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలి విధుల్లో ఉన్న పద్నాలుగు మంది చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. ఇవి తక్షణ ప్రభావాలు మాత్రమే. భవిష్యత్తులో ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర కార్మికుల మీద దీని ప్రభావాలు కనిపించొచ్చు. ప్రమాదాలు జరిగిన వారం పది రోజులు ప్రజలలో హంగామా…

రేవంత్‌ ‌ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఎప్టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు దుర్గం చెరువు ఎప్టీఎల్‌ ‌పరిధిలో పలు నిర్మాణాలకు అందచేత సిఎం రేవంత్‌ ‌సోదరుడి ఇంటికీ నోటీసుల అతికింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: ‌చెరువుల కబ్జాలపై రేవంత్‌ ‌ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎప్టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు అందజేసింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని 5 చెరువుల…

ఆదివాసులు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలి

ఆర్థిక అభివృద్ధి సాధించాలి, విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఆదివాసుల,గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి  చేయాలి -రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  జిల్లా ఉన్నత అధికారులకు సూచన ములుగు, ప్రజాతంత్ర, ఆగస్ట్   27: అడవిని నమ్ముకుని జీవించే నిర్మలమైన మనసు గల ఆదివాసుల, గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని…

ఆదివాసులు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలి

ఆర్థిక అభివృద్ధి సాధించాలి, విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఆదివాసుల,గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి  చేయాలి -రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  జిల్లా ఉన్నత అధికారులకు సూచన ములుగు, ప్రజాతంత్ర, ఆగస్ట్   27: అడవిని నమ్ముకుని జీవించే నిర్మలమైన మనసు గల ఆదివాసుల, గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని…

వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘హైడ్రా’ ..!

హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్‌లో ఏ మూలన విన్నా ఇదే పేరు హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది.ముఖ్యంగా.. చెరువులు,కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో వణుకు పడుతోంది. ఏ వైపు నుంచి ఏ అధికారి వస్తాడో.. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుందోనని భయంతో హడలిపోతున్నారు. అంతలా సెన్షేషన్ క్రియేట్…

వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘హైడ్రా’ ..!

హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్‌లో ఏ మూలన విన్నా ఇదే పేరు హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది.ముఖ్యంగా.. చెరువులు,కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో వణుకు పడుతోంది. ఏ వైపు నుంచి ఏ అధికారి వస్తాడో.. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుందోనని భయంతో హడలిపోతున్నారు. అంతలా సెన్షేషన్ క్రియేట్…

పాతకారు తుక్కుగా ఇస్తే..కొత్తకారులో డిస్కౌంట్‌

‌కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీ ఆఫర్‌ ‌న్యూదిల్లీ,ఆగస్ట్ 27: ‌కొత్త కారు  కొనే వారికి కేంద్రం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది.  పాత వాహనాల్ని తుక్కు కింద సమర్పించి వాలిడ్‌ ‌డిపాజిట్‌ ‌సర్టిఫికెట్‌ ‌చూపిస్తే కొత్త కారు కొనుగోలుపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ‌ను కల్పించింది. కమర్షియల్‌  ‌లేదా ప్యాసెంజర్‌ ‌వాహనాల తయారీ కంపెనీలు కొత్త వాహనాల కొనుగోలుపై డిస్కౌంట్‌…