పటేల్‌, ఇందిరలకు సీఎం పుష్పాంజలి

హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ఉక్కు మనిషి, ప్రథమ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి, దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ఆ మహనీయుల చిత్రపటాల వద్ద ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, పలువరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *