డెబ్బై ఏళ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేళ్లలో చేశాం
పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించిన ఘనత కెసిఆర్ దే ఉద్యమ పునాదికి న్యాయం జరుగుతుంది పోడు భూముల హక్కు పత్రాలను పంపిణీ చేసిన మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ ఆకస్మికంగా మరణించిన కారోబార్ కుటుంబానికి మంత్రి కెటిఆర్ భరోసా…వ్యవసాయ కళాశాలలో భార్యకు ఉద్యోగం సిరిసిల్ల , ప్రజాతంత్ర, జూలై 6 : 70 ఎండ్లలో…
